టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ఆసియా కప్ లో చోటు దక్కలేదు. ఓపెనర్ గా చాలా సంవత్సరాల పాటు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ కి చెక్ పెట్టారు సెలక్టర్లు.
ఫామ్ లేమితో గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న ధావన్ కి ఆసియా గేమ్స్ లో అవకాశం వస్తుందని భావించినా అలా జరగలేదు. తాజాగా ఈ విషయంపై ధావన్ స్పందించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధవన్ గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది బంగ్లాదేశ్ మీద చివరి వన్డే ఆడిన ధవన్..అప్పటి నుంచి జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే తాజా సమాచార ప్రకారం ధవన్ టీమిండియాలోకి అడుగు పెట్టనున్నాడని సమాచారం.
ధావన్, ఆయేషా ముఖర్జీకి 2012 లో వివాహం జరిగింది. వీరికి జొరావర్ అనే 7 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇక 2020 లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ.. ఎవరి దారి వారు చూసుకున్నారు. బాలుడు మైనర్ కనుక ఆ బాధ్యతను తల్లికి అప్పగించినప్పటికీ.. ఏళ్లకు ఏళ్ళు తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రిని దూరం చేసే హక్కు తల్లికి లేదని ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ ధావన్ కి ఊరటనిస్తూ తీర్పునిచ్చింది.
క్రికెట్లో 35 ఏళ్లకు పైబడిన ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసినా ఫీల్డింగ్లో అంత చురుగ్గా కనిపించరు. గాయాలు, వయసు ప్రభావంతో మునుపటి స్థాయిలో ఫీల్డింగ్ చేయలేరు. కానీ కొందరు ఆటగాళ్లు దీనికి మినహాయింపు అనే చెప్పాలి. ఫిట్నెస్ను మెయింటెయిన్ చేస్తూ కుర్రాళ్లతో పోటీపడుతుంటారు. అలాంటి వారిలో శిఖర్ ధవన్ ఒకడు.
రన్ మెషిన్ 'విరాట్ కోహ్లీ' మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో దూకుడుగా ఆడిన కోహ్లీ టోర్నీ చరిత్రలో 7 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు.
పంజాబ్-గుజరాత్ జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.