తెలంగాణలో ఓ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ శివారులోని రూ. 12 లక్షలకే 1 బీహెచ్కే ఫ్లాట్ దొరుకుతుంది. సెంట్రల్ హైదరాబాద్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఈ ఏరియాలో సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు సరిపోయే ఫ్లాట్ రూ. 12 లక్షల నుంచి వస్తుంది.
సరిత-శ్రీకాంత్ దంపతులు. వీరికి ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. కట్ చేస్తే.. తాజాగా భర్త బ్లాక్ మెయిల్ తో భార్యను నమ్మించి దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ సైదాబాద్ లో నివాసం ఉంటున్న ఓ యువతి గతంలో ఓ యువకుడిని ప్రేమించింది. కొంత కాలం వీరిద్దరు కలిసి తిరిగి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. కట్ చేస్తే ఉన్నట్టుండి ఏదో కారణంతో ఇద్దరు విడిపోయారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ యువతి ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తుండగా ఓ యువకుడిని నుంచి మెసెజ్ వచ్చింది. అతను నా మాజీ ప్రియుడే అనుకుని యువతి ఉబ్బితుబ్బిపోయింది. తిరిగి అతనితో చాటింగ్ కూడా చేసింది. […]
క్షణికావేశంలో కొందరు మహిళలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ భర్త సినిమాకి తీసుకెళ్లలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పరిధిలోని భవానినగర్ కాలనీ. రాజు, స్వాతి అనే ఇద్దరూ మూడు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకుని శంకర్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఇది కూడా చదవండి: Jharkhand: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. నవ […]