వడ్డీరేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించినట్లయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..
ఇప్పటివరకు నోట్లను వెదజల్లే ఎటీఎంలను ఎన్నో చూశాం.. ఎటీఎం మెషిన్ లో డెబిట్/క్రెడిట్ పెట్టి పాస్వర్డ్ నొక్కగానే.. చకచకా నోట్లు బయటకొస్తుంటాయి. అయితే, ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రాబోవు రోజుల్లో ఎటీఎంల నుండి నాణేలు గలగలా రాలనున్నాయి. చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు.. ఆర్బీఐ కాయిన్ వెండింగ్ మెషిన్లను అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 12 నగరాల్లో ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. నాణేలు కావాలనుకునేవారు […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023వ సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించింది. ఆర్థిక నిపుణులు అందరూ ఊహించిన విధంగానే మరోసారి రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాతం దాస్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీలో ఆరుగురు సభ్యులు నలుగురు సమర్థించారన్నారు. ఈ తాజా పెంపుతో కీలక వడ్డీ రేట్లు 6.5 శాతానికి పెరిగాయి. ఈ కీలక […]
ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఏం పని కావాలన్నా ఆన్ లైన్ లోనే చేసేసుకుంటున్నారు. టెక్నాలజీ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. డబ్బులు ఎవరికైనా పంపించాలంటే క్షణాల్లో ఫోన్ తీసి.. యాప్ ఓపెన్ చేసి పంపించేస్తున్నారు. ఇక బ్యాంకుకి వెళ్లే పని ఏముంటుంది చెప్పండి. కానీ కొన్ని సార్లు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంకులకు వెళ్లడం అంటే ఏంటో మర్చిపోయిన జనాలకు ఒక్కోసారి బ్యాంకులకు వెళ్లాలంటే పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేసి.. […]
ఆర్బీఐ మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. తాజాగా వడ్డీ రేటు 4.40 శాతానికి పెంచుతూ హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపు తక్షణమే మే 4 నుంచే అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. ఇక దీంతో పాటు క్యాష్ రిజర్వ్ రేషియోను 50 బేసిస్ పాయింట్లు పెంపు కూడా మే 21 నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల ఆర్ధిక వ్యవస్థ గాడిన పడే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం వచ్చి పడింది. దీంతో యూరప్, అమెరికా సహా […]