టాలీవుడ్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతగా దిల్ రాజును చెప్పొచ్చు. అప్పుడప్పుడు కొన్ని ఫ్లాప్లు పడినా.. ఆయన బ్యానర్ మీద వచ్చే చాలా మటుకు సినిమాలు విజయవంతం అయ్యాయి. అయితే అలాంటి దిల్ రాజును ఒక మూవీ కోలుకోలేని దెబ్బతీసిందట.
సీనియర్ హీరోయిన్ మధుబాల అందరికీ పరిచయమే. తమిళ్ అనువాద చిత్రాలైన రోజా, జెంటిల్ మెన్ సినిమాల్లో నటించి ఇక్కడ తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఇక ఈమె ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమాలో సమంతకి అమ్మ పాత్రలో నటించింది. తాజాగా శాకుంతలం ఫెయిల్యూర్ పై ఆమె స్పందించారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఈమె స్టార్ హీరోయిన్. బోల్డ్, డీ గ్లామర్, యాక్షన్.. ఇలా ఏ తరహా రోల్స్ అయినా ఈజీగా చేసేస్తుంది. తాజాగా ఆమె ఓల్డ్ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఎవరో కనిపెట్టారా?
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఇటీవలే ఈ సినిమా రిలీజై ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి రకరకాల కారణాలు వినిపిస్తుంటే.. బిగ్ బాస్ ఫేమ్ ఆరోహి మాత్రం నాగ చైతన్య ఈ సినిమా ప్లాప్ కి కారణం అంటుంది.
సమంత 'శాకుంతలం'కి భారీ నష్టాలు తప్పవనిపిస్తోంది. కలెక్షన్స్ అయితే అస్సలు లేవు. వీకెండ్ ఏదో గడిచిపోయింది కానీ ఇప్పుడు టికెట్క్ తెగడం కూడా కష్టమే అనిపిస్తోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ప్రాధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా బాలయ్య అభిమానులు గుణశేఖర్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
సినిమా షూటింగ్ సందర్భంగా సమంతం ఎంతో శ్రమకు ఓడ్చారు. మైయోసైటిస్తో బాధపడుతున్నా కూడా ఆమె షూటింగ్కు అంతరాయం కలగకుండా చూసుకున్నారు. తన బాధను నొక్కి పట్టి సినిమా కోసం పని చేశారు.
సమంత 'శాకుంతలం' థియేటర్లలోకి వచ్చేసింది. మూవీ చూసినవాళ్లలో చాలామంది మిక్స్ డ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తొలిరోజు కలెక్షన్స్ కాస్త షాకింగ్ గా అనిపించాయి!