షణ్ముగప్రియ భర్త అరవింద్ గుండెపోటుతో చాలా చిన్న వయసులోనే చనిపోవడంతో.. తమిళ మీడియాలో ఆయన అలవాట్లపై జోరుగా వార్తలు నడుస్తున్నాయి. ఆయనకి చెడ్డ అలవాట్లు ఉన్నాయి అంటూ కొంతమంది తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.
చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన కిడ్స్.. ఇప్పుడు నటీనటులుగా రాణిస్తున్నారు. అటువంటి వారిలో ఒకరు బుల్లితెర నటి సుజిత. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణంలో మూగ,చెవిటి అబ్బాయిగా నటించిన సుజిత.
సినీ పరిశ్రమలో వివాదాలకు కొదువలేదు. ఇండస్ట్రీకి చెందిన వారు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి నెట్టింట్లో వైరల్ అవ్వడం కామన్ అయిపోయింది. అలాంటి కోవలోకే వచ్చి చేరింది నటి రేఖ నాయర్.
భర్త మరణం తర్వాత ఆమె సీరియళ్లు, సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే తమిళ కొరియోగ్రాఫర్ అమీర్ ఎడిసన్తో ప్రేమలో పడింది. ప్రస్తుతం. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు.
ఇటీవల కాలంలో కోలీవుడ్ బుల్లితెర అత్యంత చర్చనీయాంశంగా మారిన టాపిక్ సెవ్వంతి సీరియల్ నటి దివ్య- ఆర్నవ్. 2017లో ఓ సీరియల్ షూటింగ్లో పరిచయం అయిన ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్య కడుపుతో ఉన్న దగ్గర నుండి వీరిద్దరీ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
బుల్లితెరపై పలు సీరియల్లో నటించి తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి రీసెంట్ గా తన సీమంతం వేడుకతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపూతూ స్పందిస్తున్నారు.
బుల్లి తెర సీరియల్స్ ద్వారా పరిచయమైంది నటి హిమజ. భార్యామణి, స్వయంవరం వంటి సీరియల్స్ నటించిన ఆమె. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంతో ఆమె చాలా పాపులరయ్యింది. అచ్చ తెలుగు పదాహారాణాల తెలుగు అమ్మాయిలా... లంగా, ఓణీల్లోనే కనిపించేది. గుంటూరు జిల్లాలోని వీరపాలెంలో పుట్టిన ఈ చిన్నది
ఆమె ప్రముఖ నటి. ఎన్నో సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈమె భర్తనే బాత్రూంలో విగతజీవిగా కనిపించాడు. తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లినా సరే ప్రయోజనం లేకుండా పోయింది.