తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యోగా, డ్యాన్స్, పర్సనల్ ఫొటోలు అభిమానులకు షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.
దేశంలో గత కొంతకాలంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. దీనికి తోడు గ్యాస్ ధర కూడా పెరగడంతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గ అభవిృద్ది కోసం వచ్చే నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంటారు.. అయినా ప్రతిపక్ష నేతలు పలు విమర్శలు చేస్తూనే ఉంటారు.
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పె పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఎంతోమంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నారు.
బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో తన అందచందాలు, అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ. ఆ తర్వాత వెండితెరపై వరుస ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది.
తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్. నటుడిగా ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు.. రాజకీయాల్లో అదేస్థాయిలో తనదైన ముద్ర వేశారు. ఆయన తనయుడు బాలకృష్ణ సినీ, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహానటుడు.. నటసార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15 పులివెందులలోని తన స్వ గృహంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. కొందమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు. అలాంటి నటీమణుల్లో ఒకరు తాప్సీ.