బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో తన అందచందాలు, అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ. ఆ తర్వాత వెండితెరపై వరుస ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది.
తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్. నటుడిగా ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారు.. రాజకీయాల్లో అదేస్థాయిలో తనదైన ముద్ర వేశారు. ఆయన తనయుడు బాలకృష్ణ సినీ, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు.
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహానటుడు.. నటసార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15 పులివెందులలోని తన స్వ గృహంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. కొందమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు. అలాంటి నటీమణుల్లో ఒకరు తాప్సీ.
గత కొన్ని రోజులుగా టీమిండియా సెలక్షన్ కమిటీ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీ ప్లేస్ లో కొత్త కమిటీని తీసుకురానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యం తర్వాత జట్టు కూర్పు పై దృష్టి పెట్టాలని అటు క్రీడా నిపుణులతో పాటుగా సగటు క్రీడాభిమానులు కూడా సూచించారు. టీ20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ కు సంజూ శాంసన్ […]
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై నటించిన ప్రకాశ్ రాజ్ తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో ‘డ్యూయెట్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఇద్దరు’ చిత్రం ముఖ్యపాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా […]
తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక. టీఆర్ఎస్, బీజేపీ హోరా హోరిగా పోరాడిన ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి పై 10, 309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఇక ఈ ఎన్నికల్లో విజయం తర్వాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలో ఓటమి […]
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. పైకి చూసేవారికి అది ఎంతో అబ్బురంగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఈ రంగుల లోకంలో నెగ్గుకురావడం అంత తేలిక కాదు. ఎన్నో అవమానాలు, కష్టాలు దాటుకుంటే కానీ విజయం సాధించలేం. ఇక మరీ ముఖ్యంగా యువతులు ఇండస్ట్రీలో రాణించడం అంటే కత్తి మీద సాములాంటిదే. అవకాశాల కోసం తిరిగితే.. మాకేంటి అనే అడిగే ప్రబుద్ధులు కోకొల్లలు. ఇక కొన్నాళ్ల క్రితం వచ్చిన మీటూ ఉద్యమం ఫలితంగా ఇండస్ట్రీలో మహిళలకు […]
నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు నిత్యం తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తుంటారు. ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రతిపక్షం కంటే ఎక్కువ రామ కృష్ణరాజు గారే విమర్శిస్తుంటారు. ఆయనకు ధీటుగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కృష్ణం రాజుపై విరుచుకుపడుతుంటారు. తమ సీఎం అవినీతి కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ గతంలో రామకృష్ణరాజు కోర్టులకు సైతం విన్నవించడం అందరికి తెలిసిందే. మరి సొంత పార్ట […]