ధనం మూలం ఇదం జగత్ అని ఊరకనే అనలేదు పెద్దలు. ప్రస్తుత కాలంలో ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఏ సంబంధాలైనా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ.. ఆ డబ్బు కోసం చెడు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించడంపై దృష్టి పెడుతూ.. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా బతికేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో క్యాష్ చేసుకుందామనుకున్న ఇద్దరి గుట్టును ముంబయి కస్టమ్ అధికారులు రట్టు చేశారు. ఈ నెల […]
నేటి సమాజంలో ఈజీ మనీకి బాగా అలవాటు పడిన మనుషులు.. దారి తప్పుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అత్యాశకు పోతున్నారు. దాంతో తమ బుర్రలకు పదును పెట్టి రకరకాలుగా డబ్బు సంపాదించడానికి దొంగచాటుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద ప్లాన్ వేసిన ముఠా.. పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలైంది. తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగుచూసిన పులి చర్మం వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరో […]
పదడుగుల దూరంలో పాము కనిపిస్తే.. పది కిలోమీటర్ల దూరం పారిపోతారు కొందరు. కానీ ఆ పాములే కొందరికి అదృష్ట దేవతలుగా కనిపిస్తాయి. పాములతో చీకటి వ్యాపారం చేసి కోట్లు గడించే ముఠాలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాముల విషాన్ని అక్రమంగా.. రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండున్నర కేజీల పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అక్షరాల రూ. 30 […]
మంత్రులు, అధికారుల ఇళ్లలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో కోట్లలో నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ లో జరిగిన రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సిట్టింగ్ మంత్రి పార్థా ఛటర్జీ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి పరేశ్ సి.అధికారి నివాసంలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీరే కాకుండా […]
తెలంగాణలో తన రౌడీయిజం, సెటిల్ మెంట్స్ తో సామాన్యుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు ఎవ్వరినీ వదల కుండా బెదిరించి దందాలు చేసిన నయీం ని పోలీసులు మట్టుపెట్టారు. తాను దందాలు చేసే సమయంలో నయీం కోట్ల ఆస్తిని అక్రమంగా దాచినట్టు వాటిని బయటపెట్టే పనిలో నిమగ్నమైంది ఐటీ శాఖ. ఈ క్రమంలో నయీం కి సంబంధించిన రూ.150 కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్ చేస్తూ ఐటీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ […]