సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలిసిందే. వాయిస్, వీడియో కాల్స్, మెసేజెస్, గ్రూప్ మీటింగ్స్ కోసం ఈ యాప్ ని వాడుతుంటారు. అయితే మొదటి నుంచి వాట్సాప్ లో సెక్యూరిటీ ఉండదు అంటూ అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వాట్సాప్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో యూజర్ల ముందుకు రాబోతోంది.
అందరి సోషల్ లైఫ్ లో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయిన విషయం తెలిసిందే. అలాగే మెసేజింగ్ యాప్స్ ని కూడా బాగా వాడుతున్నారు. వాటి ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫిస్ కు సంబంధించి మెసేజెస్ చేస్తుంటారు. అయితే మనం చేసే మెసేజెస్ ఎంతవరకు సెక్యూర్డ్ అంటే మాత్రం సమాధానం చెప్పలేరు.
సాధారణంగా ఓ రాజకీయ నాయకుడిని కలవాలి అంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. ఇక ఆ నాయకుడిని కలుసుకోవాలి అంటే పర్మిషన్లతో పాటుగా సెక్యూరిటీ అనుమతి కూడా ఉండాలి. అందుకే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు సదరు నాయకులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్న సందర్భంలో వేదికలపైకి, ర్యాలీలోకి దూసుకొస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో లో చోటుచేసుకుంది. నేషనల్ యూత్ ఫెస్టివల్ లో భాగంగా గురువారం కర్ణాటకలో నిర్వహించిన రోడ్ […]
Acham Naidu: ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ మరింత పగడ్బంధీగా సిద్ధమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజల్లోకి వాయు వేగంతో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులతో తనకు ప్రాణ హాని ఉందని లేఖలో పేర్కొన్నారు. […]
‘ది కశ్మీర్ ఫైల్స్’ దేశంలో ఎక్కడ చూసిన ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు, సంచలనాలు సృష్టిస్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. థియేటర్లన్ని హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా చూడ్డానికి ఏకంగా ప్రభుత్వమే హాఫ్డే లీవ్ ఇస్తుంది. 1990లో కశ్మీర్లో జరిగిన ఊచకోత ఆధారంగా […]
కొన్ని రోజుల క్రితం మన దేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో పావురాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటి కాళ్లకు జియో ట్యాగ్ ఉండటంతో.. ఇవి శత్రుదేశాలకు చెందినవి అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు వీటిని అదుపులోకి తీసుకుని విచారించడం కూడా జరిగింది. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ కోడిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ వివరాలు.. పెంటగాన్లోని సెక్యూరిటీ […]
ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యంగా ఉగ్ర దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే చాలా ఉగ్రవాద సంస్థలు అందుకు ప్రణాళికలు రచించినట్లు నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ప్రధాని మోదీ, మరికొందరు ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మొత్తం ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. పాకిస్తాన్, అఫ్గాన్- పాక్ […]
పంజాబ్ లో ప్రధాని మోదీ దాదాపు 20 నిమిషాలు ఓ ఫ్లైఓవర్ పై నిలిచి పోయారు అనే విషయం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై రాజకీయ నాయకులు మొదలు, సెలబ్రిటీల వరకూ అందరూ స్పందిస్తూ వచ్చారు. పంజాబ్ ప్రభుత్వ వైఫల్యం అంటూ కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే అంశంపై ఓ కమిటీని కూడా నియమిచారు. అదే అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా స్పందించారు. Security […]
ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, […]
పాస్ వర్డ్ లేని ప్రపంచాన్ని ఊహించండి. హమ్మో అనడం ఖాయం.బ్యాంక్ లావాదేవీలూ, వ్యాపారాలు ఇలా డబ్బుతో ఏ పని చేయాలన్నా ఫోన్… ఇంటర్నెట్ ఇలాంటి వాటికి పాస్ వర్డ్ కంపల్సరీ. మరి అంత ఇంపార్టెంట్ పాస్ వర్డ్ ని కామన్ గా పెట్టుకుంటే? ఆషామాషీ ఆల్ఫాబెట్స్ తో క్రియేట్ చేస్తే కొంప కొల్లేరవుతుంది. బ్యాలన్స్ నిల్లవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ లైఫ్లో రకరకాల ఆన్లైన్ అకౌంట్లు వాడాల్సి వస్తోంది. అయితే చాలామంది తమ ఆన్లైన్ అకౌంట్లన్నింటికీ ఒకే […]