నగరంలో వరుస అగ్నిప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సికింద్రాబాద్లోని రాంగోపాల్ పేట డెక్కన్ స్పోర్ట్ ఉదంతం మరవకముందే మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని మారేడుపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీలా హిల్స్ అపార్ట్మెంట్లో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడకి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఫైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నప్పటికీ.. మంటలు అదుపులోకి రావట్లేదన్నది అందుతున్న సమాచారం. […]
కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ పరిధిలోని రామ్ గోపాల్ పేట్ లో ఉన్న డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షోరూలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుదీర్ఘ సమయంపాటు ప్రాణాలకు తెగించి ఆ మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో పలువురు అగ్నిమాపక సిబ్బంది సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు […]
సికింద్రాబాద్ ప్రాంతంలోని రామ్ గోపాల్ పేట్ లో ఉన్న డెక్కన్ నైట్వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. తర్వాత అవి పై అంతస్తులోని స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. అంతేకాక పక్కన ఉన్న షాపులకు కూడా పాకాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం వెళ్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పటం మొదలుపెట్టారు. […]
సికింద్రాబాద్, రామ్ గోపాల్ పేట్లోని డెక్కన్ నైట్వేర్ స్పోర్ట్స్ షోరూం అగ్ని ప్రమాదంలో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. భవనంలో పొగ, విపరీతమైన వేడి ఉండటంతో అధికారులు డ్రోన్ను రంగంలోకి దించారు. డ్రోన్ కెమెరా సహాయంతో కనిపించకుండా పోయిన వారి కోసం భవనంలో వెతకటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే రెండు మృతదేహాలు కనపడ్డాయి. అవి కూడా పూర్తిగా కలిపోయి ఉన్నాయి. ఎముకలు, బూడిద మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో గుజరాత్కు చెందిన జునైద్, వసీం, […]
సికింద్రాబాద్, రామ్ గోపాల్ పేట్లోని డెక్కన్ నైట్వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. తర్వాత అవి పై అంతస్తులోని స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. ఆ మంటలు భీకరంగా మారాయి. పక్కన ఉన్న షాపులకు కూడా పాకాయి. ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బందికి సమాచారం వెళ్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పటం […]
సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ మాల్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదం భారీ స్థాయిలో ఉండటం.. మంటలు ఎగిసిపడటం, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం నాటికి కూడా డెక్కన్ మాల్లో మంటలు అదుపులోకి రాలేదని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి కూడా సెల్లార్లో ఇంకా స్వల్పంగా మంటలు కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాక ఏ క్షణన్నైనా […]
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్ని ప్రమాద ఘటన సంభవించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన రెస్యూ టీమ్, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు గంట గంటకు రెట్టింపుతో పక్కనున్న బిల్డింగ్ లకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో అలెర్ట్ అయిన అధికారులు ఏకంగా 12 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 5 గంటల నుంచి రెస్క్యూ టీమ్, రెవెన్యూ అధికారులు […]
సికింద్రాబాద్లోని రామ్ గోపాల్ పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ పేట్లోని డెక్కన్ నైట్వేర్ స్పోర్ట్స్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం 11 గంటల సమయంలో ఆరు అంతస్తుల భవనం కింది భాగంలో ఉన్న కార్ల విడి భాగాల గోదాంలో షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు మొదలయ్యాయి. ఆ మంటలు కొద్ది సేపటి తర్వాత భవనం పై అంతస్తులో ఉన్న స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. […]
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి15 ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దేశానికే తలమానికంగా భావిస్తున్న వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ పరుగులు తియ్యబోతోంది. దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. బయట నుంచి అదిరిపోయే లుక్, లోపల ఓ రేంజ్లో ఉండే ఫెసిలిటీస్తో వందే భారత్ […]
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ రైలు తొలిసారి విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఈ రైలును విశాఖకు తీసుకువచ్చారు. అత్యాధునిక సదుపాయాలు, అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరడం దీని ప్రత్యేకత. అందువల్ల ఈ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తిరగనున్న ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 19న సికింద్రాబాద్ రైల్వే సస్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఎలాగూ.. […]