పిల్లలు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అయితే పిల్లల మనస్తత్వాలను ఎరిగి టీచర్లు ప్రవర్తిస్తే పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టకుండా చక్కగా వెళతారు. కొంతమంది పిల్లలు స్కూల్ అంటే చాలా సతాయిస్తుంటారు పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు పడే తంటాలు అంతాఇంతా కాదు. కడుపునొప్పి.. కాలు నొప్పి అని సాకులు చెప్పి బడి బంద్ పెట్టి ఇంటి దగ్గరే ఉంటారు.
తల్లిదండ్రుల తర్వాత నమస్కరించవలసింది గురువుకే. అక్కడి పాఠశాలలోని సార్లకు నిజంగా దణ్ణం పెట్టాలి. ఎందుకంటే పిల్లలను ఇంటినుండి తీసుకువచ్చి మరీ విద్యాబుద్దులు చెప్పుతున్నారు. ఎక్కడో చూద్దాం..
టీచర్ల వస్త్రధారణకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు రకాల దుస్తుల మీద నిషేధం విధించింది. ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించిన బన్నీ ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
అతడో టీచర్. పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఒకవేళ వాళ్లు ఏమైనా తప్పు చేస్తే కొడతానని చిన్నగా భయపెట్టాలి కానీ అసలు చేయని తప్పుకు పిల్లల్ని చితక్కొట్టాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి.
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మైశ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు అందరూ చదువుకునే ఉంటారు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలతో సమానం. మనకు జ్ఞానాన్ని బోధించే ప్రత్యక్ష దైవం అని అర్థం. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉంటూ ఎంతోమంది ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఆ జాబితాలోకి మరో టీచరమ్మ చేరింది. పాఠాలు చెప్పమంటే పిల్లలకు పట్లు నేర్పుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ […]
కరోనా.. ఈ పదం వింటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. కరోనాతో వచ్చిన లాక్ డౌన్ వల్ల ఎందరో ఉద్యోగాలు పోయి నిరుద్యోగులయ్యారు. ఎందరో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూటగడవక నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఓ టీచర్ మాత్రం కరోనా వల్ల లక్షాధికారి అయ్యాడు. అవును.. కరోనా వల్లే ఆ ప్రైవేటు స్కూల్ టీచర్ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. అసలు అతను ఏం చేస్తున్నాడు? ఎంత సంపాదిస్తున్నాడో చూద్దాం. రాజస్థాన్ లోని అజ్మేర్ సిటీ దగ్గర్లో […]
గురువు అంటే.. జ్ఞానాన్ని బోధించేవాడు. మన సమాజంలో తల్లిదంద్రుల తర్వాత స్థానం గురువుకు కల్పించారు. అంతటి మహోన్నత స్థానాన్ని పొందిన వ్యక్తి.. ఎంత బాధ్యతగా ఉండాలి. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ప్రేమను పంచుతూనే బాధ్యతగా కూడా ఉండాలి. కానీ నేటి కాలంలో కొందరు గురువులు అకృత్యాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులను వేధిస్తున్నారు. మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చిత్తూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. టీచర్ దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి కోమాలోకి […]
పిల్లలకు విద్యాబుద్దలు చెప్పే గురువులు ఈ మద్య అవినీతికి పాల్పపడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అక్రమాలకు తెరలేపాడు. ఒడిశాలో రాష్ట్రం రాయగడ జిల్లా కాశీపూర్ లో మద్యతరగతికి చెందిన సాధారణ స్కూల్ టీచర్ ఇంట్లో కోట్లు విలువ చేసే ఆస్తుల భాగోతం బయట పడింది. ఒడిశా విజిలెన్స్ అధికారులు అతనికి చెందిన ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శిశిర్ కుమార్ సెమెలీ సంపాదనకు మించి అక్రమాస్తులు ఉన్నట్టు పక్కా సమాచారం […]