కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు పాఠశాల, కాలేజీ విద్యార్థుల విషయంలో తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. వారికి ఆర్ధిక భరోసా ఇచ్చే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకుంటాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఒక వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను చంపేస్తా అంటూ తుపాకీతో బెదిరించడం కలకలం రేపింది. దీంతో చాలా సేపు హైడ్రామా కొనసాగింది. కానీ అతను అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే?
జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు రావడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా ఒక పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. భయంతో విద్యార్థులందరూ స్కూలు విడిచి బయటకు పరుగులు తీశారు.
సర్కారీ బస్సులో హాయిగా స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు జేసీబీలపై డేంజర్ జర్నీలు చేస్తున్నారు. స్కూడెంట్స్కు స్కూల్ బస్గా మారాయి జేసీబీలు. ఇది ఎక్కడ జరిగిందంటే..!
విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందజేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ తో కూడిన ట్యాబ్ లను అందజేశారు.
దేశానికి మంచి పౌరులను అందించే అతి పెద్ద బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. విద్యార్ధులకు మంచి చెడుల మధ్య తేడాలు వివరించి.. వారిని సన్మార్గం వైపు నడిపే వారు ఉపాధ్యాయులు. చాలా మంది గురువులు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిత్యం పరితపిస్తుంటారు. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఆ వృత్తికి అపకీర్తి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాము పాఠశాలకు వచ్చేది.. పిల్లలకి విద్యాబుద్దులు నేర్పించేందుకు అనే విషయం మరచి సొంత పనుల్లో మునిగితేలుతుంటారు. అయితే ఇలా కొందరు ఉపాధ్యాయులు […]
నిత్యం ఎక్కడో ఒక్క చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదల కారణంగా అమాయకులు బలవుతుంటారు. ఈ ప్రమాదాలకు మద్యం తాగి వాహనం నపడటం కూడా ఓ కారణం. మద్యం తాగి వాహనం నడపడం నేరమని పోలీసులు, ప్రభుత్వాలు గట్టి హెచ్చరికలు చేస్తున్నాయి. అయినా వారి మాటలను లెక్కచేయకుండా కొందరు మద్యం తాగి వాహనాలను నడుపుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కళాశాలలకు చెందిన కొందరు డ్రైవర్లు కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఘటనలు […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. దీంతో పాఠశాలల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన మరువక ముందు ఏడో తరగతి చదువుతున్న […]
ఇప్పటివరకు హిప్నటిజం, మాస్ హిస్టారియా వంటి పదాలు.. సినిమాల్లోనే విన్నాం. అలాంటి ఘటనలు బయట జరిగితే.. చూడడానికే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, ఏడుపులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇలా జరిగింది ఒకరికో, ఇద్దరికో కాదు.. ఐదారుగురు విద్యార్థులు అలానే ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. క్లాస్ రూం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, ఏడుపులతో హడలెత్తించారు. తలలు […]
చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు.. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు అకస్మాత్తుగా మృత్యు వడిలోకి చేరుకుంటారు. ఇద్దరు అన్నదమ్ములు పదేళ్లు కూడా నిండకుండానే లోకాన్ని విడిచిపోయారు. వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కొడుకులు. ఒకేసారి రెండు కుటుంబాల్లో వారసులను కోల్పొవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మెదక్ లో జరిగింది. మెదక్ జిల్లా కొల్చారం కి చెందిన షేకులు, లాలయ్య అన్నదమ్ములు. వీరిద్దరి సంతానం లో షేకులు కొడుకు […]