ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీము ద్వారా మీరు నెలకు 11 వేలకు పైగా పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కీముల్లో ఇదే ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుండటంతో ఎంత డబ్బు సంపాదించినా పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి మంచి ఆదాయాన్ని అర్జించడం అంత సులువు కాదు. అయితే ప్రభుత్వం, అలానే వివిధ బ్యాంకులు అందించే స్కీమ్స్ లో పెడుబడి పెడితే.. మంచి ఆదాయం పొందవచ్చు. ఎబ్బీఐలోని ఓ పథకంలో పెటుబడిపెడితే రూ.21 లక్షలు మీవే అవుతాయి.
మీరు ఎస్బీఐ ఖాతాదారులా..? ఎస్బీఐ నుండి ఏదేని రుణం తీసుకున్నారా..? లేదా తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. రుణ వడ్డీ రేట్లపై ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. అదేంటన్నది తెలుసుకొని మీరు అదనపు ప్రయోజనాలు పొందండి.
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు ముందు నుండి ఎస్బిఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అయితే సోమవారం నాడు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయని భావించిన వినియోగదారులకు.. మొండి చేయి చూపించింది.
దేశంలోని బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించే వాటిల్లో ఎస్బీఐ ఒకటి. ప్రైవేటు బ్యాంకులకు దీటుగా ఎస్బీఐ సర్వీసులు అందిస్తోంది. తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించిందీ దిగ్గజ బ్యాంకు.
నిరుద్యోగులకు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ శుభవార్త చెప్పింది. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా కేవలం షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగానే ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
నేటికాలం లో బ్యాంకింగ్ సేవలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. డిపాజిట్లు మొదలకుని, అనేక రకాల బ్యాకింగ్ సేవలను కస్టమర్ల వినియోగించుకుంటున్నారు. సేవలు అందిస్తున్నందుకు గాను బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది.
నిన్న మొన్నటి వరకు గౌతం అదానీ గురించి మారుమూల జనానికి పూర్తిగా తెలియకపోవచ్చు. అపర కుబేరుడిగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఒక భారతీయుడిగా ప్రపంచానికి తానేంటో పరిచయం చేసుకున్నా, అతని పేరు పెద్దగా వినుండకపోవచ్చు. కానీ, ఎప్పుడైతే అమెరికన్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్ బెర్గ్’.. అదానీ కంపెనీ ఒక పేకమేడ అని నివేదిక ఇచ్చిందో.. ఆనాటి నుంచి ఆదానీయే ప్రపంచానికి ఒక వార్తలా మారారు. అదానీ సంపద తరిగిపోతోందని కొందరు, బిలియనీర్ల జాబితాలో ఆయన స్థానం గల్లంతయ్యిందని […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశీయ బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. ఇందులో నూటికి తొంబై శాతం మందికి ఖాతాలు ఉండే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ వార్త. ఈమధ్యన ఎస్బీఐ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు మెసేజ్లు వెళుతున్నాయి. అయితే తాము ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా డబ్బులు ఎందుకు డెబిట్ అవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది వాస్తవేమే అయినప్పటికీ.. ఎందుకు కట్ అయ్యాయి..? […]