అతడు బ్యాంక్ మేనేజర్. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వహిస్తున్నారు. తన ఉద్యోగమే తన పాలిట శాపమైంది. ఆ కారణంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులా? ఇటీవల కాలంలో బ్యాంకుల్లో ఏదైనా లోన్ తీసుకుంటున్న సమయంలో లేదా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నప్పుడు కానీ ఇన్య్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలంటూ బ్యాంకు అధికారులు బలవంత పెడితే.. ఇబ్బందులకు గురైన సందర్భాలున్నాయా?
కస్టమర్లు బ్యాంకుల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం కోసం బ్యాంకులు పలు రకాల చర్యలు తీసుకుంటూ రక్షణ కల్పిస్తాయి. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. మరి మీరు ఎస్బిఐ ఖాతాదారులైతే అదేంటో తెలుసుకోండి.
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీము ద్వారా మీరు నెలకు 11 వేలకు పైగా పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కీముల్లో ఇదే ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుండటంతో ఎంత డబ్బు సంపాదించినా పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి మంచి ఆదాయాన్ని అర్జించడం అంత సులువు కాదు. అయితే ప్రభుత్వం, అలానే వివిధ బ్యాంకులు అందించే స్కీమ్స్ లో పెడుబడి పెడితే.. మంచి ఆదాయం పొందవచ్చు. ఎబ్బీఐలోని ఓ పథకంలో పెటుబడిపెడితే రూ.21 లక్షలు మీవే అవుతాయి.
మీరు ఎస్బీఐ ఖాతాదారులా..? ఎస్బీఐ నుండి ఏదేని రుణం తీసుకున్నారా..? లేదా తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. రుణ వడ్డీ రేట్లపై ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. అదేంటన్నది తెలుసుకొని మీరు అదనపు ప్రయోజనాలు పొందండి.
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు ముందు నుండి ఎస్బిఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అయితే సోమవారం నాడు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయని భావించిన వినియోగదారులకు.. మొండి చేయి చూపించింది.
దేశంలోని బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించే వాటిల్లో ఎస్బీఐ ఒకటి. ప్రైవేటు బ్యాంకులకు దీటుగా ఎస్బీఐ సర్వీసులు అందిస్తోంది. తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించిందీ దిగ్గజ బ్యాంకు.
నిరుద్యోగులకు అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ శుభవార్త చెప్పింది. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా కేవలం షార్ట్ లిస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగానే ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
నేటికాలం లో బ్యాంకింగ్ సేవలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. డిపాజిట్లు మొదలకుని, అనేక రకాల బ్యాకింగ్ సేవలను కస్టమర్ల వినియోగించుకుంటున్నారు. సేవలు అందిస్తున్నందుకు గాను బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి.