నేటికాలం లో బ్యాంకింగ్ సేవలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. డిపాజిట్లు మొదలకుని, అనేక రకాల బ్యాకింగ్ సేవలను కస్టమర్ల వినియోగించుకుంటున్నారు. సేవలు అందిస్తున్నందుకు గాను బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే తాజాగా ఓ బ్యాంక్ కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి.