ఇటీవల రాజకీయ నేతల కుటుంబాల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోతున్నారు. అందులోనూ యుక్త వయస్సులో ఉన్న పిల్లల్ని పోగొట్టుకోవడం.. వారిని కన్నీటి సంద్రంలో ముంచేస్తుంది.
దేవుళ్ల పేరు చెప్పుకుని కొంత మంది స్వామిజీలు, స్వయం ప్రకటిత బాబాలు నీచపు పనులకు ఒడిగడుతున్నారు. మీ ఇళ్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇంట్లో శాంతి పూజలు జరిపించాలని కహానీలు చెబుతూ అమ్మాయిల్ని, మహిళల్ని లోబర్చుకుంటున్నారు
సాధారణంగా ఓ ఇంట్లో ఐదో ఆరో ఓట్లు ఉండటం సహజం. ఉమ్మడి కుటుంబం అయితే, పదో, పదకొండో ఓట్లు ఉంటాయి. కానీ, ఓ ఇంట్లో ఏకంగా 120 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు షాక్ అయ్యారు.
ప్రస్తుతం భూమి బంగారం కంటే ఎక్కువ అయిపోయింది. భూమికున్న విలువ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఉన్న ధరలు ఇప్పుడు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 6 లక్షలకు 165 గజాల స్థలం ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.
అతడు చేసిన పనితో మహిళ భయాందోళనకు గురైంది. అతడు అక్కడినుంచి పరుగులు తీయగానే.. గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది. అటుగా వెళుతున్న సునీత రెడ్డి ఆమె అరుపులు విన్నారు.
ఈ రోజుల్లో ఏదైనా రోగం వస్తే .. నగరంలో వెలిసిన బడా ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఇక ఆసుపత్రుల్లోకి అడుగు పెట్టామంటే అవసరం ఉన్నా లేకున్నా.. స్కానింగ్, బాడీ చెకప్ అని, ఈసీజీ, బ్లడ్ పరీక్షలు వంటి చేయించుకోవాలి. ఇవి తడిచి మోపెడు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూడాల్సిన పరిస్థితి. అయితే.. అక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయి.
బీరు ప్రియుల అవసరాలను క్యాష్ చేసుకోవటానికి కొన్ని వైన్ షాపులు బరి తెగిస్తున్నాయి. కాలం చెల్లిన బీర్లను సైతం అమ్మేస్తున్నాయి. తాజాగా, కొందరు యవకులు కాలం చెల్లిన బీర్లను తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన..
ప్పటివరకు ఎన్నో రకాల ఏటీఎం మెషిన్ల దొంగతనాలు చూశాం.. ఏటీఎం అక్కడికక్కడే పగలగొట్టి అందులో ఉన్నది దోచుకోవడం లేదంటే అక్కడి నుండి మరొకచోటకి తీసుకెళ్లి అందులో ఉన్నది ఖాళీ చేయడం వంటి సంఘటనలు చూశాం.. కానీ, ఇది అంతకుమించి. టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు అప్ డేట్ అవుతున్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొంతపుంతలు తొక్కుతున్నారు. కస్టమర్లరా ఏటీఎంలలోకి ప్రవేశించి నిమిషాల్లో అందులో ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు.
ఇటీవల 60 ఏళ్లకు వచ్చే గుండెపోటు 40 ఏళ్ల వయసువాళ్లకు రావడం.. హఠాత్తుకు ఉన్నచోటే కుప్పకూలిపోవడం చూస్తున్నాం. ఇటీవల పలువురు సెలబ్రెటీలు అప్పటి వరకు సంతోషంగా ఉండి హార్ట ఎటాక్ తో కన్నుమూసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
పొట్టపూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వలస వచ్చారు. రెక్కలు ముక్కలయ్యేలా కాయకష్టం చేస్తూ.. పొట్టనింపుకుంటున్నారు. ఇలాంటి అమాయక బాలికలపై కొందరు స్థానిక వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తూ.. దారుణానికి పాల్పడ్డారు. ఈ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు.