ఈ యువతి పేరు సురేఖ, వయసు 24 ఏళ్లు. 2021లో ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్త బాగానే ఉన్నాడు. కానీ, కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు రాక్షసుడిలా మారి దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే?
ఆమెకు ప్రియుడు అంటే చాలా ఇష్టం. భర్తతో ఉన్నట్లు నటిస్తూనే ప్రియుడితో గడిపేది. ఇదే విషయం ఇటీవల భర్తకు తెలిసింది. ఇక భర్తకు తెలియడంతో భార్య దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఈ వృద్ధురాలు తన సొంతూరు వెళ్లేందుకు బస్సు దిగి ఆటో కోసం నడుచుకుంటూ ముందుకు వెళ్లింది. ఆమెను గమనించిన ఓ యువకుడు చేయాల్సింది అంతా చేసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అసలేం జరిగిందంటే?
సొంత అత్తమామలనే ఓ అల్లుడు హత్య చేయాలని చూశాడు. అవును.. మీరు విన్నది నిజమే. కారణం తెలిసి అత్తమామలు షాక్ గురయ్యారు. అల్లుడు వారిని ఎందుకు హత్య చేయాలనుకున్నాడో తెలుసా?
ఉమ్మడి వ్యవస్థ నుండి న్యూక్లియర్ ఫ్యామిలీగా ఏర్పడిన తర్వాత కూడా సంబంధ, బాంధవ్యాలు విచ్ఛినమయ్యాయి. అన్నదమ్ములు, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య సంబంధాలు తెగిపోయాయి. చుట్టాలు, బందువుల మధ్య గొడవలే. అనుబంధాల మధ్య అల్లిన సినిమా బలగాన్నిచూసి అనేక కుటుంబాలు తిరిగి ఏకమౌతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో కిరాతకమైన ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు సొంత పెదనాన్న తల, మొండం వేరు చూసి ఊరిగేంచాడు. అంతేకాకుండా ఈ దుశ్చర్యను సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని ఏకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అతని మరణంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. ఆదివారం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు శవాలుగా కనిపించారు. అసలేం జరిగిందంటే?