సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన విరూపాక్ష చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తొలుత విలన్గా వేరే వారిని అనుకున్నారట. కానీ సుకుమార్ చేంజ్ చేసి సంయుక్తా మీనన్ను విలన్గా చేశారంట. ఈ విషయాలను దర్శకుడు కార్తీక్ దండు వివరించారు.
మూడు వారాల దాటినాసరే థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న 'విరూపాక్ష' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
సంయక్త మీనన్" ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో తెలుగులో ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సంయుక్త తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.
'సార్', 'విరూపాక్ష'తో హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారిపోయిన సంయుక్త.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనని ఆ విషయంలో చాలా విమర్శించేవాళ్లని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏంటి విషయం?
హీరోయిన్ సంయుక్తా మీనన్ తెలుగులో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయారు. తక్కువ సినిమాలే చేసినా.. అవన్నీ మంచి హిట్లుగా నిలవడంతో ఆమెకు ఒక రేంజ్లో పాపులారిటీ వచ్చింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ గా కార్తిక్ వర్మ దండుకి, హీరోగా సాయి ధరమ్ తేజ్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పచ్చు. మరోవైపు ఈ సినిమాతో సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్ లో లక్కీ చామ్ గా పేరు తెచ్చుకుంది.
హారర్ కాన్సెప్ట్ తో తీసిన 'విరూపాక్ష'.. ఈ ఏడాది టాలీవుడ్ లో హిట్ అందుకున్న మరో సినిమాగా నిలిచింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
తెలుగులో మంచి విజయాలతో దూసుకుపోతున్నారు సంయక్త. ఆమె తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాకు చెప్పారు. తమతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారని చెప్పారు.
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'విరూపాక్ష'.. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రేక్షకుల్ని భయపెడుతూనే థ్రిల్ చేస్తున్న 'విరూపాక్ష'.. కలెక్షన్స్ కూడా అదే రేంజులో సాధిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటి విషయం?