కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. సాధారణ జీవితం నెలకొంటోంది అని భావించిన తరుణంలో ఒమిక్రాన్ ఎంట్రీతో మొత్తం తల్లకిందులైంది. అప్పటి నుంచి దేశంలో డోలో-650 అమ్మకాలు, వినియోగం ఊహించని రీతిలో పెరిగిపోయిందని చెబుతున్నారు. అది కూడా అంతా ఇంతా కాదు ఏకంగా 350 కోట్ల ట్యాబ్లెట్లు కొనగోలు చేశారన్న లెక్కలు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. 🇮🇳Dolo 650 is now India’s favoured paracetamol brand, with […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి పడకలను ఏర్పాటు చేసింది. మొదటిసారి లాక్డౌన్ విధించినప్పుడు సొంతరాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు రవాణా సదుపాయం కల్పించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ‘సైకిల్ పై సూపర్ మార్కెట్’ కాన్సెప్ట్తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సరికొత్త సూపర్ మార్కెట్కు సేల్స్ మ్యాన్గా మారారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సైకిల్పై కూర్చొని తన సూపర్ […]
ఆన్లైన్లో ఫ్లాష్ సేల్స్తో ఈ–కామర్స్ కంపెనీల హడావిడి భారీ డిస్కౌంట్తో అతి తక్కువ ధరకు ఫలానా ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వస్తువును ప్రదర్శించి మరో వస్తువును అంటగట్టినా, సేవను అందించడంలో విఫలమైనా ఆ బాధ్యత ఈ–కామర్స్ కంపెనీదే. వినియోగదారుల రక్షణ […]
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. కొవిడ్ కంటే ముందు వరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆకాశమే హద్దుగా పెరిగిన స్థిరాస్తుల ధరల్లో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది. గత మార్చి నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2019లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడవగా, కొత్త ఇళ్ల సప్లయ్ 2.37 లక్షలుగా రికార్డయినట్లు అనరాక్ పేర్కొంది. 2020లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బాటమ్ అవుట్ అయిందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో […]