ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ కు కారణం చంద్రబాబు అని.. చంద్రబాబే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని సజ్జల ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆయన తొలిసారి మీడియా ముందు మాట్లాడారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో హీట్ను పెంచుతున్నారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆమె చేపట్టిన పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె బస్సుకు నిప్పు పెట్టడంతో పాటు రాళ్ల దాడి కూడా చేశారు. నేపథ్యంలోనే షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. […]
Sajjala Ramakrishna Reddy: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పుబట్టారు. హరీష్ తమ సొంత ఇంటి వ్యవహారాలు సరి చేసుకుంటే మంచిదని హితవు పలికారు. సజ్జల రామకృష్ణా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హరీష్కు ఉన్నట్టుండి అంత ఆవేశం ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. ఈ మధ్య ఇలాంటివి రెండు మూడు చూశాము. […]
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ”గడప గడపకు” కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచును ఎల్లో మీడియా వక్రీకరించటంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు గోతికాడ నక్కలలాగా కాచుకు కూర్చుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”ఓపెన్గా ఇంట్లోకి వచ్చి.. మీ కుటుంబానికి ఇది చేశామని చెప్పుకోగలిగే పార్టీ ఇంతవరకు ఏదీ లేదు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ టేకెన్ ఫర్ […]
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వందల పథకాలు అమలు చేశాం. వైఎస్ జగన్ హయాంలో వందల పథకాలు అమలు చేస్తున్నాము. మరి, చంద్రబాబు […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే దీనిపై గోరంట్ల మాధవ్ ఇప్పటికే స్పందించారు. ఇది కుట్ర అని, వీడియో మార్ఫింగ్ చేశారని మాధవ్ తెలిపారు. తాను జిమ్ లో ఉన్నప్పటి వీడియోను మార్ఫింగ్ చేసి, తాను ఓ మహిళతో మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ వీడియో టీడీపీ వర్గాలకు బలమైన ఆయుధంలా లభించింది. ఈ ఉదయం నుంచి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. […]
కోనసీమ జిల్లా పేరు మార్పుతో మొదలైన వివాదం.. ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది. నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం.. సహనం కోల్పోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాక.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టడం, ప్రభుత్వ బస్ని తగలబెట్టడం వంటి సంఘటనలతో హింసాకాండ చెలరేగింది. ఇక ఈ విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన పార్టీ హస్తముందని వైఎస్సార్సీపీ అంటుంటే.. కాదు అధికార పార్టీనే ఈ విధ్వంసం వెనక ఉంది […]
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని […]
ఏపీ నూతన మంత్రివర్గ విస్తరణ YSRCP లో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. చాలా మంది తమకు మంత్రి పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వీరిని బుజ్జగించే పనిలో ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరారు. అధిష్టానం తనను దెబ్బకొట్టిందని.. అవకాశం వచ్చినప్పుడు తాను అధిష్టానాన్ని దెబ్బ కొడతానని అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తేల్చి చెప్పారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: […]