హైదరాబాద్ క్రైం– ఈ కాలంలో డబ్బు సంపాదించేందుకు ఏంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు కొందరు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వారు ఎదుటి వారిని దారణంగా మోసం చేస్తున్నారు. డబ్బు కోసం మానవత్వం మరిచి దిగజారిపోతున్నారు. చట్టాలు ఎంత పటిష్టం చేసినా, సమాజంలో మోసాలు మాత్రం ఆగడం లేదు. ఇలాగే ఓ కోటీశ్వరున్ని తెలివిగా మాయ చేసి కోట్ల రూపాయులు కొల్లగొట్టారు కొందరు. హైదరాబాద్ అంబర్పేటలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన […]