ఈ రోజుల్లో కొందరు వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలకు పావులు కదుపుతున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా యధేచ్చగా చీకటి కాపురాలను నిర్మించుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఆరుగురు పిల్లల తల్లి.. మేనల్లుడితో లేచిపోయింది.
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు అర్పణ. మోతీనగర్ పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఈ మహిళ గర్భవతి అయింది. అత్తింటి వారు కోడలికి సీమంతం చేయడానికి వీలు కుదరకపోవడంతో తోటి ఉద్యోగులు అంతా కలిసి ఆమెకు స్టేషన్ లోనే ఘనంగా సీమంతం జరిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇటీవల కాలంలో గుండె పోటుతో సంభవించే మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా దాదాపు యువకుల్లో కూడా ఈ హార్ట్ ఎటాక్ వస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ ఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
దేశంలో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో తెలంగాణలోని వరంగంల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు పీక్కుతున్న విషయం తెలిసింది. అయితే ఇలాంటి ఘటనలు మరువకముందే తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లోని […]