మన దగ్గర ఆలయాలు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయో.. వాటి దగ్గర లభించే ప్రసాదం కూడా అలానే ఫేమస్ అవుతాయి. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, శబరిమల వంటి పుణ్యక్షేత్రాల దగ్గర లభించే ప్రసాదం చాలా ఫేమస్. ఎవరైనా ఆయా ఆలయాలకు వెళ్తున్నారని తెలిస్తే.. ప్రసాదం తీసుకురమ్మని మరీ మరీ చెప్పి తెప్పించుకుంటారు. శబిరమల ప్రసాదానికి కూడా ఇలానే డిమాండ్ ఉంటుంది. శబరిలమకే ప్రత్యేకంగా నిలిచే అవరణ ప్రసాదం అంటే చాలా మంది ఇష్టపడతారు. ప్రత్యేకమైన రుచిని కలిగి […]
అయ్యప్ప స్వామి.. ఈ పేరు వింటేనే చాలా మంది భక్తులు పులకరించిపోతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్లు నిష్ఠగా 41 రోజులు పూజలు చేస్తారు. తరువాత ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కోసం శబరిమలకు వెళ్తుంటారు. శబరిమలకు వెళ్లే వారు రైలు, బస్సు, ఇతర వాహనాల్లో వెళ్తుంటారు. కొందరు అయ్యప్ప భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడక ద్వారా శబరిమల చేరుకుంటారు. […]
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. గత మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో రోజూకు లక్ష మంది భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది. కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతివ్వటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయ్యప్ప మాలధారణ భక్తులు.. స్వామివారిని […]
కార్తీకమాసం వచ్చిదంటే శబరిమలకు వెళ్లే యాత్రికుల సంఖ్యా పెరుగుతుంది. దేశనలుమూలల నుంచి యాత్రికులు, స్వామి మాలలు ధరించిన స్వాములు బస్సులో శబరిమలకు వస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు. దీక్ష పూర్తయిన తర్వాత అయ్యప్ప స్వామి వారికి ముడుపులు చెల్లించేందుకు శబరిమలకు బయలుదేరతారు. ఈ క్రమంలో శబరిమల వస్తున్నా యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికులతో శబరిమల వెళ్తుండగా కేరళలోని పతనం తిట్ట సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. […]
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం హీరో చిరంజీవిది. ఇండస్ట్రీలో మెగస్టార్ గా ఎదిగినప్పటికి.. ఆ కీర్తి కిరిటాలను తలకు ధరించలేదు. తన చుట్టూ ఉండే వారిని నవ్వుతూ పలకరిస్తారు. సాయం అని చేయి చాస్తే.. ఆయనకు తోచిన మేర ఆదుకుంటారు. ఇక చిరంజీవి ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. తాజాగా మెగస్టార్ గొప్పతనాన్ని చాటే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు.. చిరంజీవిపై ప్రశంసలు […]
మన దేశంలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు హరిహరసుతుని నామ స్మరణతో మారుమోగుతాయి. కార్తీక మాసంలో ప్రజలు ఎక్కువగా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు సాగే ఈ దీక్షలో మాల ధరించిన వ్యక్తులు అత్యంత కఠిన నియమాలను పాటిస్తూ.. దీక్ష పూర్తి చేస్తారు. 41 రోజులు గడిచిన తర్వాత ఇరుముడి కట్టుకుని.. కేరళ శబరిమలలో ఉన్న అయ్యప్ప సన్నిధికి చేరుకుని.. ఇరుముడి సమర్పించి.. దీక్షను […]
స్వామియే శరణం అయ్యప్ప.. మాలధారణ సమయంలో అయ్యప్ప భక్తులు ఈ ఒక్క మాటనే తారక మంత్రంగా భావిస్తారు. మండల కాలం పాటు.. సంసార బంధాలను దాటుకుని స్వామి నామస్మరణలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. మాలాధారణ కాలం పూర్తి అయ్యాక.. భక్తులు వివిధ మార్గాల్లో శబరిమలకు చేరుకుంటూ ఉంటారు. కొందరు భక్తులు కాలినడకన కూడా శబరిమలకి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు అయ్యప్ప స్వామి మాలవేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన మణికంఠ స్వామి దర్శనానికి […]
తిరువనంతపురం- కరోనా సెంకడ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ కలవర పెడుతోంది. దేశంలో కరోనా కేసులు కనీస స్థాయిలో నమోదవుతున్న వేళ, 25 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆంక్షలను కఠినతరం చేసంది. ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టింది మోదీ సర్కార్. ఇక కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా కనిపించిన […]
ఈ ఏడాది మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం నవంబరు 15న తెరుచుకోగా.. కోవిడ్ నిబంధనల మధ్యే భక్తులను అనుమతిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. కేరళలోను భారీ వర్షాలు కురస్తోన్నాయి. వర్షాల తీవ్రత ఎక్కవగా ఉండటంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల వల్ల పంబా సహా ప్రధాన నదుల్లో […]
దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమై పేరుగాంచిన మహిమాన్విత క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం.భారతదేశంలో పలు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు దీక్షతో పుణ్య శబరిమల విచ్చేస్తూ ఉంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్న కఠిన తరమైన నియమాలు మరి ఏ ఇతర దీక్షలలోను ఉండవని భక్తులు భావిస్తారు.దీక్షా సమయంలో చేసే పూజలు ,భజనలు ,నియమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి, భక్తి భావాన్ని కలిగించి మనసు ప్రశాంతమై నిర్మలంగా అనిపిస్తుంది. […]