నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని సాలరీలతో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. వచ్చిన జీతం దేనికి సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాన్ని సాగించడమే పోరాటంలా మారింది.
సోషల్ మీడియాలో చూసిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మి ప్రయోగాల్లో పెట్టి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతి విషయం యూట్యూబ్లో మాదిరి బయట చేయలేం. ఈ విషయం చాలామందికి తెలియదు. ఓ వ్యక్తి ఏకంగా తలకు రంధ్రం చేసి ప్రయోగంతో ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.
ప్రపంచంలో ఎన్నో చిత్రాలు.. విచిత్రాలు మనకు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. కొన్ని ప్రదేశాలు చూస్తే ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది.. అలాంటి దేశాల్లో వ్యాటికన్ సిటీ ఒకటి.
ట్రైన్ నడుపుతూ ఆమె సెల్ఫోన్ వాడుతూ ఉంది. ముందు రైలు పట్టాలపై ఏం జరుగుతోందో ఆమె గమనించనలేదు. ఈ నేపథ్యంలోనే ఓ ఆగి ఉన్న ట్రైన్ను ఆమె నడుపుతున్న ట్రైన్ ఢీకొట్టింది.
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ వాహనం తప్పనిసరి అయిపోయిందనే చెప్పాలి.. ప్రయాణాలు సులభతరం కావాలని ప్రతి ఒక్కరూ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మద్య వాహనాల ధరలు పెరిగిపోవడం.. దానికి తోడు పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో కొంతమంది సైకిల్ కొనేందుకు ఇష్టపడుతున్నారు.
భాతర్ పై అస్తమాను తన అక్కసును వెళ్లగక్కుతుంటోంది పరాయి దేశం పాకిస్తాన్. జమ్ము కాశ్మీర్ సమస్య నుండి ఉగ్రవాదం ఇతర అంశాలపై ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
45 ఏళ్ల వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న మహిళ.. తన సవతి కొడుకుతో ప్రేమాయణం సాగించింది. ప్రేమాయణం సాగించడమే కాకుండా అతడి కారణంగా గర్భం దాల్చింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా తాము ఎంతగానే అభిమానించేవారు ఇక లేరు అన్న విషయం తెలుసుకొని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
పాకిస్థాన్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ద్రవ్యోల్భణం 40కి చేరింది. దేశం మొత్తం ఆకలి కేకలు మారుమ్రోగుతున్నాయి. ఆ దేశం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రష్యా నుంచి గోధుమల దిగుమతికి ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టుకు చేరాయి.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాం. అయితే వ్యాక్సిన్ల వల్ల వైరస్ బారి నుంచి త్వరగా బయటపడటం సాధ్యమైంది. అలాంటి కొవిడ్ టీకాను తయారు చేసిన ఓ శాస్త్రవేత్త మృతి చెందారు.