మొన్నటి వరకు కరోనా అంటే భయపడేవాళ్లు ఇప్పుడు గుండెపోటు పేరు వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని అంటారు. కానీ నిజంగా సురక్షితమేనా. డ్రైవర్లు అంత బాగా నడుపుతారా? ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతారా? ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయకుండా ఉంటారా? అంటే దానికి జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ డ్రైవర్ రాముళ్ళే నిదర్శనం. అవును తమ సర్వీసులో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయనటువంటి రియల్ హీరోలు.
ఈ మధ్యకాలంలో ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్ద వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలు వరువకముందే తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
చాలా మంది ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే జాబ్ల్లో ముందు వరసలో ఉంటుంది బ్యాంక్ జాబ్. ఫిక్స్డ్ టైమింగ్స్… చక్కగా ఏసీలో కూర్చుని పని చేయవచ్చు.. అనే ఉద్దేశంతో చాలా మంది బ్యాంక్ జాబ్ కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే మహిళ మాత్రం.. బ్యాంక్ జాబ్ మేనేజర్ బాజ్ను వదిలేసి మరి.. ఆర్టీసీ డ్రైవర్గా మారింది. ఎందుకు ఇలా అంటే.. ఆమె మాటల్లోనే ఆ వివరాలు.. మహారాష్ట్రకు చెందిన శీతల్ శిందే.. ఈ అనూహ్య నిర్ణయం […]
నేటికాలంలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందారు. అంతేకాక మగవారితో ధీటుగా అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంటి పని దగ్గర నుంచి అంతరిక్షంలో వెళ్లే రాకెట్ పనితీరు వరకు ప్రతి విషయంలో ఆడవారి పాత్ర ఉంటుంది. మగవారు సాధించేలేని అనేక ఘనతలు వారు సాధించారు. అందుకే అనేక మంది మహిళలు తమదైన ప్రతిభతో చరిత్రలో నిలిచిపోయారు. అలానే ఓ మహిళ కూడా తనదైన ప్రతిభతో ఓ అరుదైన ఘనత సాధించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రియాంకా శర్మ రాష్ట్రంలో […]
బస్సులో ఒక మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. మహిళ ఆ నొప్పులను తట్టుకోలేక గిలగిలలాడుతుంటే.. ఆర్టీసీ సిబ్బంది మరో ఆలోచన లేకుండా బస్సును హాస్పిటల్కి తీసుకుపోయి ఆమె ప్రాణాలను కాపాడారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లికి చెందిన సెగ్గం లహరి అనే మహిళ టెస్టుల కోసం పరకాల ఆసుపత్రికి వెళ్ళారు. పరీక్షించిన వైద్యులు డెలివరీకి 10 రోజులు సమయం ఉందని చెప్పడంతో ఆమె పోలంపల్లి బయలుదేరారు. పరకాల నుంచి పోలంపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. రేగొండ చేరుకునేసరికి […]
ఇటీవల విజయవాడలో ఓ మహిళ పట్టపగలు నడుస్తున్న బస్సును ఆపి, క్యాబిన్ మీదికి ఎక్కి.. డ్రైవర్ ను కాలితో తన్ని.. చెంప పగలగొట్టి, చొక్కా చింపి…వీరంగం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఇటాంటి ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ పై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. దీనితో డ్రైవర్, ఉపాధ్యాయురాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వివరాల్లోకి […]