ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్’ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ‘గర్భ్ సంస్కార్’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై వివాదం నెలకొంది. అసలు ఏంటీ ‘గర్భ్ సంస్కార్’..?
దేశ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను నిర్వహిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నాడిని, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఈ యాత్రను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను తెలుసుకుంటూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ప్రణాళికలను ఇప్పటినుంచే రూపొందించుకుంటున్నారు. ఇదిలాఉంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఎప్పుడూ విమర్శలకు […]