న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పూర్తి ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 28న భారత ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు.