ఇటీవల ఆర్బీఐ రూ.2000 వేల నోటు చెలామణి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక రెండు వేల నోటును సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఎపుడైతే రూ.2000 చెలామణి రద్దు అయ్యిందో.. ఇదే బాటలో రూ.500 నోటు చెలామణి కూడా రద్దు అవుతుందని తెగ వార్తలు వచ్చాయి.
ఇటీవల రూ.2 వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సామాన్యుల వద్ద ఈ నోట్లు చాలా వరకు తగ్గిపోయాయి. రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. తాజాగా ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల ఆర్బీఐ రూ.2 వేల నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలకు రెండు వేల నోట్లు మార్చే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
2000 నోట్ల రూపాయల రద్దు నిర్ణయంతో జనాలు తమ దగ్గర దాచిన నోట్లను వెలికి తీస్తున్నారు. చాలా మంది ఈ నోట్లతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఐటీ రూల్స్ ఎలా ఉన్నాయి అంటే..
దేశంలో 2 వేల రూపాయల నోట్ల రద్దు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు రెండు వేల నోట్లు మార్చుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల ముందు పడికాపులు కాస్తున్నారు.
దేశ ప్రజలకి షాకిస్తూ రూ. 2 వేల నోటును ఉప సంహరింటుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటు పుణ్యమా అని కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.
ఆర్బీఐ 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వెయ్యి రూపాయల నోటు మళ్లీ వాడుకలోకి తీసుకు వస్తున్నారు అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరిస్తూ.. నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. అవేంటి.. వాటికి సమాధానాలు ఇక్కడ...