ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచి.. రికార్డు సృష్టించింది. తెలుగు చిత్రం ఆస్కార్ సాధించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం ఆస్కార్ ప్రమోషన్స్కు భారీగా ఖర్చు చేశారంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆర్ఆర్ఆర్ ప్రొడ్యుసర్ కార్తికేయ. ఆ వివరాలు..
జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మన మూలాలను మర్చిపోవద్దు.. మనకు సాయం చేసిన వాళ్లను జీవితాంతం గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు. ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపారు కీరవాణి. ఇక ఆయన చేసిన కామెంట్స్పై ఆర్జీవీ రిప్లై ఇవ్వడం వైరల్గా మారింది. ఆ వివరాలు..
'ఆర్ఆర్ఆర్' పాటకు ఆస్కార్ గెలుచుకోవడం ఏమో గానీ ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు రావడానికి తానే కారణమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ జపమే. దీంతో పాటు మరో వ్యక్తి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అదే ఈ చిత్ర నిర్మాత దానయ్య పేరు. ఆస్కార్ అందుకునే సమయంలోనే కాక, ప్రమోషన్స్, గోల్డెన్ గ్లోబ్ కోసం చేసిన ప్రమోషన్స్, అమెరికా, జపాన్లో ఆర్ఆర్ఆర్ విడుదల చేసిన సమయంలో కూడా దానయ్య ఎక్కడా కనిపించలేదు. తాజాగా దీనిపై సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దానయ్య. ఆ వివరాలు..
చరణ్, ఎన్టీఆర్ ల వల్లే స్టార్ హీరోయిన్ కొడుకు అన్నం తింటున్నాడా? ఏ ఆ హీరోయిన్ దగ్గర బియ్యం, పప్పులు, ఉప్పు కొనుక్కోవడానికి డబ్బు లేదా? అని అనకండి. ఆమె అపర కోటీశ్వరురాలు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తరగనంత ఆస్తి ఉంది.. కానీ తన కొడుకు అన్నం తినడానికి చరణ్, ఎన్టీఆర్ లు కావాల్సి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ లు కనబడితేనే అన్నం తింటానని స్టార్ హీరోయిన్ కొడుకు మారాం చేస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కేంద్రమంత్రి అమిత్ షా ఘనంగా సన్మానించారు. పక్కనే ఉన్న చిరు పుత్రోత్సాహంతో తెగ మురిసిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ ఎందుకోసం కలిశారో తెలుసా?
‘నాటు నాటు’ సింగర్ కాలభైరవ మీద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు గుస్సా అవుతున్నారు. దీనిపై కాలభైరవ స్పందించారు. తాను కావాలని తప్పు చేయలేదంటూ ఆయన వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..!
సంగీత దర్శకుడు కీరవాణి ఎప్పుడూ కూల్గా కనిపిస్తారు. ఆయన తనలోని భావోద్వేగాలను బయటకు చూపించరు. కానీ ఒక వీడియో చూశాక మాత్రం.. కీరవాణి కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. అసలు ఏంటా వీడియో, దాని కథాకమామీషు ఏంటనేది తెలుసుకుందాం..
భారత ఫిల్మ్ ఫెడరేషన్ 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఆస్కార్ కు పంపకపోయినప్పటికీ.. అవార్డు గెలుచుకుని వచ్చింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.