ఇటీవల కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. పదుల సంఖ్యల్లో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరగడం.. ఎంతోమంది అమాయకులు చనిపోవడం చూస్తూనే ఉన్నాం.
ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది గాయపడుతున్నారు.. చనిపోతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్ల నిరక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు అధికారులు.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. పదుల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తిరుపతిలో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శ్రీకాళహస్తిలో రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై లారీ- టెంపో వాహనం ఢీకొన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఒక మినీ వ్యాన్ లో 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ […]
దేశంలో ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో లాక్ డౌన్ ఉండటం వల్ల ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరిగిపోయాయి. రోడ్డు భద్రతాచర్యలు ఎంత కఠినంగా వ్యవహరించినా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నాయి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. […]
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతాచర్యలు ఎంత కఠినంగా వ్యవహరించినా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ డిఒరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌరీబజార్-రుద్రాపూర్ రోడ్డులోని ఇందూపూర్ కాళీ మందిర్ కి వస్తున్న ఎస్ యూవీ ఒకటి మూల మలుపు వద్ద బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలు ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఎస్ యూవీ రుద్రపూర్ రోడ్డు మీదుగా వస్తున్న […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా.. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి, అతి వేగం, నిద్ర లేమితో డ్రైవర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. జోధ్పుర్లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడే మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే […]
ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అంగవైకల్యంతో నరకం అనుభవిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠిన తరం చేస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకున్న ఓ పికప్ ట్రక్కు లోయలో పడిపోయింది. […]
దేశంలో వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న.. అవగాహన కల్పించిన ఏ మాత్రం తగ్గడం లేదు. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. మిర్యాలగూడ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బైపాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణీకులు బస్సు […]
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరులో పండుగవేళ ఘోరం జరిగింది. జవధుమలై ప్రాంతంలో ఓ మినీ వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు […]
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉగాది పండుగ రోజే తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను కబళించింది. తుర్క పల్లి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఒక దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. […]