బండి మీద వెళుతున్నప్పుడు సాధారణంగా చున్నీలు లేదా చీర కొంగులు వాహనంలోని చక్రాల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. వెనుక వెళ్లేవారు చూస్తే మాత్రం కచ్చితంగా అలర్ట్ చేస్తారు. ‘మేడమ్.. మీ చున్నీ లేదా చీర బైక్ చక్రాల్లో ఇరుక్కుంటుందని’ అని అప్రమత్తం చేస్తారు.
అతి వేగం ప్రాణాలకు ప్రమాదం అన్న విషయం అధికారులు ఎంతగా చెప్పినా వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
భర్త చాన్నాళ్ల క్రితం చనిపోయాడు. పిల్లల భారం కష్టమనుకోలేదు తల్లి. ఆరుగురు పిల్లలను ఒంటరిగానే సాగింది. వారిని ప్రయోజకుల్ని చేసింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విధికి కన్నుకొట్టిందో ఏమో ఊహించని విపత్తును తీసుకువచ్చింది.
మనుషుల్లో రోజురోజుకు మానవత్వం చచ్చిపోతుంది. దీంతో అనేక మంది సరైన సమయంలో సాయం అందక చనిపోతున్నారు. రోడ్డు మీద కానిస్టేబుల్ కుటుంబం సాయం కోసం ఆర్జిస్తున్నా కూడా స్థానికులు పట్టించుకోకపోగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. జనానికి కష్టం వస్తే ముందుండేది పోలీస్. అలాంటి పోలీస్ ప్రమాదంలో ఉంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం.
ఏటా దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది చనిపోతున్నారు, కొంత మంది పాక్షిక అంగవైకల్యానికి గురౌతున్నారు. అనారోగ్య సమస్యలతో చనిపోయే వారి కన్నా ఈ రోడ్డు ప్రమాదాల వల్లే మరణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని నడి రోడ్డున పడేస్తుంది
ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
విధి ఆడిన వింత నాటకంలో ఎప్పుడు ఎలా బలి అవుతారో చెప్పలేం. ఊహించని విధంగా జీవితాలతో ఆటలాడేసుకుంటుంది. పొరపాటో, గ్రహపాటో తెలియక సతమతమౌతుంటారు బాధితులు. దెబ్బ మీద దెబ్బకొడుతూ వెక్కిరిస్తుంటుంది
టీటీఎఫ్ వాసన్ తమిళనాట యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, ‘మండల్ వీరన్’ అనే సినిమాలో ఏకంగా హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడు వాసన్.
ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
రాజస్థాన్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీ కొనడం వల్ల పెను ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా డీ కొట్టడంతో భారీగా ఎత్తున మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటల్లో ట్రక్కుల డ్రైవర్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు.