గత కొంత కాలంగా టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. మెగా టోర్నీలు గెలుచుకోలేక పోయినప్పటికీ వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లపై సిరీస్ లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ధోనిలా రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కొందరు మాజీలు ఇటీవల సూచనలు చేశారు. దాంతో రోహిత్ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టగల అర్హులపై తాజాగా చర్చనడుస్తోంది. ఇప్పటికే టీ20లకు పాండ్యాను కెప్టెన్ […]
మరికొద్ది రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాలో అడుగుపెట్టబోతుంది ఆస్ట్రేలియా జట్టు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే ఫైనల్ చేరింది ఆసిస్. ఇక వరుసగా సిరీస్ లు గెలుస్తూ.. ఇరు జట్లు సూపర్ ఫామ్ లో ఉన్నాయి. ఇక టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసమే టీమిండియా సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ వస్తోంది. ఆసిస్ పై టెస్ట్ సిరీస్ గెలిచి నెంబర్ వన్ స్థానంతో పాటుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక పంత్ మోకాలికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూజిలాండ్ తో సిరీస్ లోని చివరి వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ […]
కొన్ని రోజుల క్రితం టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు ఆరు నెలల కాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దాంతో ఈ సంవత్సరం జరగబోయే అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటుగా IPL కు కూడా దూరం కానున్నాడు పంత్. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొచ్ రికీ పాంటింగ్, పంత్ […]
కొన్ని రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్. ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు పంత్. కొన్ని రోజుల క్రితమే మోకాలి లిగ్ మెంట్ కు విజయవంతంగా వైద్యులు సర్జరీ చేశాడు. ప్రస్తుతం కొలుకుంటున్న పంత్.. యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా తనకు అండగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ చేసిన […]
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులోనే 1000 వాట్స్ పవర్ ఉంది. చూడటానికి చాలా సింపుల్, కూల్ గా కనిపిస్తాడు. కానీ ఆలోచనలు మాత్రం వేరే లెవల్లో ఉంటాయి. దాన్ని అందుకోవడం ఇప్పట్లో ఎవరి వల్ల కాకపోవచ్చు. ఇక ధోనీ మైదానంలో ఉన్నాడంటే అర్జునుడిలా ఆలోచిస్తాడు. కేవలం విజయమే లక్ష్యంగా ప్లాన్స్ వేస్తాడు. చాలాసార్లు అది వర్కౌట్ అవడం ఇక్కడ విశేషం. అందుకే ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎవరికీ సాధ్యం కానీ రికార్డులని టీమిండియా సాధించింది. […]
న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో కలిసి చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలో.. డిసెంబర్ 30న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక అతడికి కొన్ని రోజులు డెహ్రడూన్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించింది బీసీసీఐ. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి మరో […]
గత కొంత కాలంగా ఇటు క్రికెట్ ప్రపంచంలో.. అటు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న పేర్లు.. రిషభ్ పంత్, ఊర్వశి రౌటెలా. వీరిద్దరి మీద గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే వారిద్దరు గత కొంత కాలంగా దూరాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంత్ పై సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు పోస్ట్ లు షేర్ చేసింది ఊర్వశి. […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన సొంతూరు రూర్కీకి వెళ్తుండగా.. ప్రమాదానికి గురైన తర్వాత డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా మెరుగైన వైద్యం కోసం పంత్ను ముంబైకి తరలించారు. అయితే.. పంత్ ప్రస్తుత పరిస్థతి దృష్ట్యా.. అతను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్తో పాటు ఐపీఎల్లో కూడా దూరం అవ్వనున్నట్లు సమాచారం. అయితే.. ఐపీఎల్లో రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు […]
న్యూ ఇయర్ వేడుకలను తన ఫ్యామిలీలో జరుపుకోవడానికి ఇంటికి వెళ్తున్న రిషభ్ పంత్.. కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైయ్యాడు పంత్. దాంతో రూర్కీలోని ఆస్పత్రిలో అతడిని అడ్మిట్ చేశారు. అక్కడే అతడికి చికిత్స జరుగుతోంది. అయితే రిషభ్ పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలిస్తున్నట్లు డెహ్రడూన్ క్రికెట్ అసోషియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ ప్రముఖ న్యూస్ ఛానల్ కు తెలిపారు. ప్రస్తుతం అతడు డెహ్రడూన్ లోని […]