ముంబయిని సింగిల్ హ్యాండ్ తో గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కి.. టీమిండియా స్టార్ క్రికెటర్స్ పంత్, బుమ్రాతో సంబంధముంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో జోరుగా సాగుతోంది. గ్రూప్ దశ నుంచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ ఏడాది తమ అభిమాన జట్టేకప్పు కొడుతుంది అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో చాలా మంది స్టార్ ప్లేయర్లు పాల్గొనలేదు. ఎవరు పాల్గొనలేదు.. వాళ్లు ఎందుకు తప్పుకున్నారో మరోసారి చూద్దాం.
టీమిండియా వికెట్ కీపర్ డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కారు డివైడర్ ని ఢీకొనడంతో పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. పంత్ ఇప్పుడు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అప్పుడే పంత్ ప్రాక్టీస్ మొదలు పెట్టడం ఏంటనుకుంటున్నారా? అయితే కింద చదివేయాల్సిందే.
గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో ప్రారంభం అయిన ఐపీఎల్ 2023కి కూడా దూరం అయ్యాడు పంత్. ప్రమాదం తర్వాత తొలిసారి గ్రౌండ్ లోకి అడగుపెట్టాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు హాజరైయ్యాడు పంత్.
కారు ప్రమాదం కారణంగా IPLతో సహా.. కీలక టోర్నీలన్నింటికి దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పంత్ పై తమకు ఉన్న ప్రేమను చాటుకుంది ఢిల్లీ జట్టు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం వేట మెుదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు వినిపించాయి. కానీ తాజాగా ఓ విధ్వంసకర బ్యాట్స్ మెన్ పేరు పంత్ ప్లేస్ లో వినిపిస్తోంది. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటూ నిదానంగా కోలుకుంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో పలువురు భారత మాజీ ఆటగాళ్లు పంత్ ని పలకరించడానికి వస్తున్నారు. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లు పంత్ ను పరామర్శించారు.
ఓపెనర్గా వచ్చి ఫస్ట్ బాల్ నుంచే బాదే క్రికెటర్ ఎవరని ఎవర్ని అడిగినా.. చెప్పే సమాధానం వీరేందర్ సెహ్వాగ్. వీరబాదుడికి మారుపేరులా నిలిచిన సెహ్వాగ్.. తనలా ఆడే బ్యాటర్ ప్రస్తుత భారత జట్టులో లేడని అంటున్నాడు..