ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత చదువు అందాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పలు పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు.