తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పర్చడానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డు ప్రామాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యలో ప్రాణాలు కల్పోవడం చూస్తూనే ఉన్నాం. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఈ ప్రమాదాలు తప్పడం లేదు.
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ని టీడీపీలోకి ఆహ్వానించారు కాసాని. ఆ వివరాలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గట్టి పోరాటమే చేస్తుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్లు, జూనియర్లతో కలిసి పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పంచాయతీల నిధుల విషయంపై.. సర్పంచ్లకు మద్దతుగా.. రేవంత్ రెడ్డి సోమవారం.. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని.. ధర్నాకు అనుమతి లేదని చెప్పి ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఉదయం సర్పంచ్లకు మద్దతుగా ధర్నా చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని.. పోలీసులు ఆయన ఇంటి బయటే అడ్డుకున్నారు. […]
మునుగోడులో ఉప ఎన్నిక హీట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మిగతా పార్టీలతో పోలిస్తే.. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్కి అత్యంత కీలకం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఏళ్లుగా మునుగోడు.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. కానీ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పరిస్థితి తారుమరయ్యింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది.. […]
టీపీసీసీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీజీ అనే పదాన్ని కనుమరుగు చేసి టీఆర్ఎస్ పార్టీ పదాలను అనుకూలించేలా టీఎస్ అనే పదాన్ని తీసుకొచ్చారని కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ ని టీజీగా మారుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఎస్ కి బదులు టీజీ అనే రాసుకోవాలని సూచించారు. కేసీఆర్ తెలంగాణ చరిత్రను వక్రీకరించి టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకున్నారు […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయం హీటెక్కింది. ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రతి పార్టీ గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాడు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. […]
గత కొంత కాలంగా టి కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనాలు సృష్టించాయి. చండూరుసభలో తనను అవమానకరంగా తిట్టించిన రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తనకు క్షమాపణ చెప్పిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించారు […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ పేరు ప్రస్తుతం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత వారం రోజులుగా ఈ పేరే వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ ని వీడటం, మరేదో పార్టీలో చేరడం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు చేయడం, వాటిపై తిరిగి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం.. ఇలా అప్డేట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి చేసిన పనిని […]