రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం నాడు తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేట్లను యథాతథంగా ఉంచి.. పలు కీలక ప్రకటనలు చేసింది. దీంతో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు కేంద్ర బ్యాంక్. అయితే దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీని ఆర్బీఐ నియంత్రిస్తుంది. మన కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తుంటే ఆ నోట్లు ఇతర నోట్లలాగే చలామణి అవుతాయా.. లేదా.. అనే దానిపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది.
ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవరూ లేరు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్కి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే బ్యాంక్ సిబ్బందిని కలవాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ హాలిడేస్ కూడా తెలియాల్సి ఉంటుంది.
ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర బ్యాంకులపై చర్యలు తీసుకుంది. అదే తరహాలో ప్రస్తుతం మరొక బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది. ఈ కీలక నిర్ణయాన్ని జూలై 19 నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొంది
మన దేశ ఆర్థిక రంగంలో ప్రైవేటు సంస్థలుగా కొనసాగుతున్న హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జులై 1 నుండి అమలుకానుంది. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ విలీనం తర్వాత , హెచ్డిఎఫ్సి కనిపించదు.
ఈ రోజుల్లో సాధారణంగా అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వారు మనీ విత్ డ్రా చేయడానికిగానీ, నగదు బ్యాంకులో వేయడానికి బ్యాంకుకు వెళ్లవలసి వస్తుంది. అయితే అవసరమై బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆ రోజు బ్యాంకు సెలవా లేక వర్కింగ్ డేనా అని ఎలా తెలుసుకోవాలి? దీనికి సంబంధించిన సమాచారం బ్యాంకులు క్యాలెండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందిస్తుంది.
సాధారణంగా ప్రతి వ్యక్తి తన అవసరానికి బ్యాంకు ద్వారా లోన్స్ తీసుకుంటారు. బ్యాంకు రూల్స్ ప్రకారం ఒప్పందంతో చెల్లిస్తారు. అయితే రాబోయే రోజుల్లో పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే కొన్ని ఆంక్షలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది.
బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు కనుక రుణగ్రహీతల విషయంలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జరిమానా లేదా పరిహారం చెల్లించాలనే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.