అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీన జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ చేసింది BCCI. అందులో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియం కూడా చోటు దక్కించుకుంది.