దేశ సాంకేతికరంగంలో మరో నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తోన్న 5జీ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. శనివారం నాడు ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించిన మోదీ… 5జీ సేవలను అధికారికంగా ఆవిష్కరించారు. వినియోగదారుల కోసం టెలికం సంస్థలు అక్టోబర్ నెలాఖరు నుంచి కమర్షియల్ 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ముందుగా ఎంచుకొన్న కొన్ని మెట్రో నగరాల్లోని వినియోగదారులకు 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. తొలుత రియలన్స్ జియో, ఎయిర్టెల్ ఈ నెలాఖరులోగా […]
దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ , 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో-విజువల్ మార్గాల ద్వారా జరిగిన ఈ మీటింగ్ లో దేశ వ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. కరోనా కష్ట కాలంలో తమ సంస్థ ఉద్యోగుల సేవలను ఆయన […]