వందల రూపాయల్లో వచ్చే పింగాణీ గిన్నె, జగ్గు.. రూ.వందల కోట్లకు అమ్ముడుపోయాయి. వేలంలో అనూహ్య ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తే అదే పండగ అనుకుని బతుకుతారు రైతులు. అలాంటిది గిట్టుబాటు ధర కంటే ఊహించని ధర వస్తే ఇక ఆ రైతులకు అంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి. సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది, సంపదలు తెచ్చి పెట్టింది అన్నట్టు.. కొంచెం ఎర్లీగానే మిర్చి రైతులకి సంక్రాంతి పండగ స్టార్ట్ అయ్యింది. మిర్చి పంట వేసిన రైతులకు ఈసారి ఊహించని లాభాలు వచ్చాయి. మిర్చి ధర రైతుల పాలిట బంగారంగా మారింది. […]
మెర్సెడెస్ బెంజ్ కారు రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా గుర్తుంపు పొందింది. 1955 నాటి ‘మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ కూపే’ మోడల్ వేలం పాటలో 142 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1100 కోట్లు)కు అమ్ముడుపోయినట్లు మెర్సిడెస్ సంస్థ తెలిపింది. కార్ల చరిత్రలోనే మరే ఇతర కారుకు ఇంత ధర పలికిన దాఖలాలు లేవు. ఇపుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుండగా.. […]
ప్రస్తుతం మిర్చీ ధర ఏకంగా బంగారంతో పోటీపడుతోంది. ఎప్పుడూ లేనిది రికార్డుస్థాయిలో క్వింటాల్ మిర్చీ ధర ఏకంగా రూ.52 వేలు పలికింది. వరంగల్ ఎనుమానుల మార్కెట్ లో దేశీ మిర్చి ధర బంగారాన్ని రీచ్ అయ్యింది. తెగుళ్ల కారణంగా తెలుగు రాష్ట్రాలు సహా చాలా చోట్ల మిర్చి దిగుబడి తగ్గిపోయింది. ఉన్న కాస్తో కూస్తో పంటను వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. డిమాండ్ తగిన సప్లై లేకపోవడంతో ధర పెరుగుతూ వస్తోంది. మార్చి నెల మొదటివారం నుంచి ధర […]
ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. ప్రతిరోజూ పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలకు మద్యతరగతి కుటుంబీకులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఇంధన ధరలు పెరిగితే ప్రయాణ ఖర్చులు కూడా భారీగానే పెరిగిపోతాయి.. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కూరగాయలపై పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మద్య ఏపిలో భారీ వర్షాలు పడిన కారణంగా కూరగాయల రేట్లు చుక్కలనంటుతున్నాయి. మొన్నటికి మొన్న కిలో టమాట రూ.200 ధర పలికింది. ఇప్పుడు ఇతర కూరగాయలు కూడా […]