ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటములతో ఆ జట్టు అభిమానులు డీలాపడ్డారు. తమ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతేనని ఫిక్సయ్యారు. కానీ రాజస్థాన్ రాయల్స్పై ఆర్సీబీ భారీ విక్టరీ కొట్టడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు.
ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్లో ఆర్సీబీ సూపర్బ్ విక్టరీ కొట్టింది. అయితే మ్యాచ్ నెగ్గిన తర్వాత విరాట్ కోహ్లీ కాస్త అతి చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆర్సీబీతో మ్యాచ్లో అశ్విన్ చేసిన ఒక పనికి నెటిజన్స్ అతడ్ని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. అసలేం జరిగిందంటే..!
ఆర్సీబీ టీమ్ లో ధోనీ కనిపించాడు. అవును మీరు విన్నది నిజమే. కుర్ర క్రికెటర్ ధోనీ స్టైల్ ని ఫాలో అయిపోయి మరీ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఇదే ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఐపీఎల్ లో ఆర్సీబీ ఏప్రిల్ 23 సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది కానీ కోహ్లీ మాత్రం తన బ్యాడ్ లక్ ని కంటిన్యూ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈసారి కూడా ఈ తేదీ మనోడికి అస్సలు కలిసి రాలేదు. ఇంతకీ ఏంటి విషయం?
ఆర్సీబీతో మ్యాచులో రాజస్థాన్ ఓడిపోయింది. కానీ ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంపైర్ తో గొడవనే ఇందుకు రీజన్. ఇంతకీ ఏం జరిగింది?
ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ కు గాయమైంది. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉపయోగించి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. అదే టైంలో అతడి గాయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్ 2022లో కీలక పోరుగు రంగం సిద్ధమైంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మాదాబాద్లో జరగనుంది. మరి ఈ మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీ కోసం తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఆర్సీబీకి సంపూర్ణ ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. కానీ.. ఒక […]