ఐపీఎల్ 2023 లో ఆర్సీబీ- లక్నో జట్ల మధ్య మ్యాచులు ఏ రేంజ్ లో జరిగాయో మనకు తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు మరో సారి ప్లే అఫ్ లో తలపడే అవకాశం ఉంది. మరి ఇలా జరగాలంటే?
గ్రౌండ్ లోనే కోహ్లీ-గంభీర్ గొడవపడ్డారు. దీంతో ఐపీఎల్ మేనేజ్ మెంట్ వాళ్లిద్దరికీ చెరో 100 శాతం మ్యాచ్ ఫీజ్ కోత విధించింది. ఇలా అంతా ఓకే. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారో మీకు తెలుసా? అయితే ఇది చదివేయండి.
గంభీర్ తో తాజాగా జరిగిన గొడవపై కోహ్లీ స్పందించాడు. పేరు చెప్పకపోయినా సరే ఇన్ డైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడ అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
కోహ్లీతో గొడవపెట్టుకోవడం కాదు. దాంతోపాటు వచ్చే పరిణామాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందు గొడవపడినప్పటికీ.. ఆ తర్వాత లక్నో ప్లేయర్ నవీన్ భయపడిపోయాడు.
చాలారోజులకు పాత కోహ్లీ బయటకొచ్చాడు. మైదానంలో ఓ రేంజులో గొడవపడ్డాడు. అవతల ఉన్నది గంభీర్ కావడంతో విషయం కాస్త హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎందుకు గొడవపడ్డారు? అసలేం జరిగింది?
KL Rahul: చాలా కాలంగా ఫామ్లో లేని కేఎల్ రాహుల్ కనీసం ఐపీఎల్లోనైనా ఫామ్లోకి వస్తాడని ఆశించినా.. అది జరగడం లేదు ఆర్సీబీపై దారుణంగా వన్డే ఇన్నింగ్స్ ఆడాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
లక్నోతో మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తే.. మీకు కచ్చితంగా ఓ డౌట్ వస్తుంది! ఓ కామెంటేటర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య ఇదే డిస్కషన్ కు కారణమైంది.
అసలే మ్యాచ్ గెలిచి బాధలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కు మరింత చిర్రెత్తేలా లక్నో మెంటార్ గంభీర్ ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?