టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత కొంతకాలంగా టీ 20 లకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు.
టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్ కే అధిక ప్రాధాన్యమిస్తారని, గర్వం ఎక్కువగా ఉంటుందని కపిల్ దేవ్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై జడేజా స్పందిస్తూ ఈ లెజెండరీ ఆల్ రౌండర్ కి కౌంటర్ విసిరాడు
వెస్టిండీస్ జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి రాకపోయినా తన ఫీల్డింగ్ స్కిల్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. నమ్మశక్యం కానీ రీతిలో పట్టిన ఒక క్యాచ్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
స్వదేశంలో టెస్టు మ్యాచ్ జరిగితే చాలు టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా పోటీ పడీ వికెట్లు తీయడానికి రెడీగా ఉంటారు. కొన్నేళ్ల పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు నరకం చూపించిన అశ్విన్, జడేజా జోడీ అరుదైన జాబితాలోకి చేరిపోయింది.
టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించి ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసాడు మహేంద్రసింగ్ ధోని. ఈ రోజు ధోని పుట్టిన రోజు కావడంతో జడేజా విష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో చెన్నై విజయానికి కారణమైన రవీంద్ర జడేజా.. మరో మంచిపని చేసి యంగ్ క్రికెటర్ మనసు గెలుచుకున్నాడు. తను విన్నింగ్ షాట్ కొట్టిన బ్యాట్ ని అతడికి గిఫ్ట్ గా ఇచ్చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో సత్తా చాటిన బౌలర్లలో వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఒకడు. ఈ టీమిండియా స్పీడ్స్టర్ స్లో బాల్, యార్కర్లు, కట్టర్స్తో బ్యాట్స్మెన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే ఇంతగా రాణించిన మోహిత్.. కీలకమైన ఫైనల్లో మాత్రం ఫెయిలయ్యాడు.
చెన్నై ఐదోసారి కప్ కొట్టింది. ఆల్రెడీ నాలుగుసార్లు గెలుచుకుంది కాబట్టి ఇందులో పెద్ద గొప్పేం లేదు. కానీ ధోనీ ఎమోషనల్ కావడం, జడేజాని ఎత్తుకోవడం చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?
ఐపీఎల్ లో ధోని, జడేజా మధ్య ఉండే అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో చెన్నై జట్టుకి ఆడుతూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సీజన్ లో ధోని మీద విపరీతమైన అభిమానం చూపించడం వలన జడేజాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలో జడేజా వేరే ఫ్రాంచైజీ వైపు మొగ్గు చూపిస్తున్నాడని తెలుస్తుంది.
ధోనీ ఫ్యాన్స్ కి జడేజా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. గుజరాత్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.