నిన్న జరిగిన ఐపీఎల్ లో తనలోని బౌలింగ్ స్కిల్ తో పాటుగా బ్యాటింగ్ లో మరో కోణాన్ని చూపించాడు రషీద్ ఖాన్ . ఈ మ్యాచులో నాలుగు వికెట్లు తీయడంతో పాటు.. 32 బంతుల్లోనే 79 పరుగులు చేసాడు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు ఫ్యాన్స్ రషీద్ ని ఎందుకు వదులుకున్నారని మండిపడుతుండగా.. తాజాగా రషీద్ ఖాన్ విషయంలో ఒక కొత్త నిజం బయటకు వచ్చింది.
రషీద్ ఖాన్ ఒకటే ఇన్నింగ్స్ తో ఐదు సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే అది ముంబయి లాంటి తోపు జట్టుపై చేయడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ రషీద్ సెట్ చేసిన ఆ రికార్డులు ఏంటి?
ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారుతున్నాడు. ఈ ఐపీఎల్ లో ఒక్క అర్ధ సెంచరీ మినహా మిగిలిన మ్యాచులన్నిటిలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు.ఇదిలా ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మకి మరొక కొత్త సమస్య వచ్చి చేరినట్లుగానే కనిపిస్తుంది.
ప్రస్తుతం రషీద్ ఖాన్ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. అదేంటి ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉందనుకుంటున్నారా ?అదేం కాదు. మరి ఎక్కడ ఆడుతున్నాడో తెలియాలంటే కింద చదివేయాల్సిందే.
అతడు ప్రపంచంలోనే అగ్ర స్పిన్నర్. బౌలింగ్ కి వచ్చాడంటే వికెట్ తీయాల్సిందే. లేకపోతే పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. అలాంటి స్పిన్నర్ ని ఎంత గొప్ప బ్యాటర్ రిస్క్ ఎందుకులే అని భావిస్తాడు. కానీ సంజు శాంసన్ మాత్రం నిన్న మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగించాడు. మరి గేల్ తర్వాత శాంసన్ సాధించిన ఈ ఘనత ఏంటో చూసేద్దాం.
దిల్లీపై గుజరాత్ గెలిచేసింది. ఈ సీజన్ లో రెండో విక్టరీ నమోదు చేసింది. కానీ ఇదే మ్యాచులో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు గ్రౌండ్ లో ఒకరినొకరు బలంగా గుద్దుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
స్పిన్నర్ రషీద్ ఖాన్ చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచాడు. బౌలింగ్ తో బ్యాటర్లని కట్టడి చేసిన ఇతడు.. చివర్లో బ్యాటుతోనూ అదరగొట్టి చెన్నై ఓటమికి కారణయ్యాడు. దీంతో గుజరాత్ తొలి విజయం నమోదు చేసింది.
లేస్తే.. ఇండియాపై పడి ఏడ్చే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఘోర పరాజయంపై నోరు విప్పడంలేదు. ఇండియాను వరల్డ్ కప్లో ఓడిస్తాం, ఆసియా కప్లో ఓడిపోతారనే పాక్కు రావడం లేదంటూ.. మాట్లాడిన వారంతా.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆఫ్ఘాన్ చేతిలో ఓటమి వారి నోర్లు మూయించిందా?