సాధారణంగా ఓ రాజకీయ నాయకుడిని కలవాలి అంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. ఇక ఆ నాయకుడిని కలుసుకోవాలి అంటే పర్మిషన్లతో పాటుగా సెక్యూరిటీ అనుమతి కూడా ఉండాలి. అందుకే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు సదరు నాయకులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్న సందర్భంలో వేదికలపైకి, ర్యాలీలోకి దూసుకొస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో లో చోటుచేసుకుంది. నేషనల్ యూత్ ఫెస్టివల్ లో భాగంగా గురువారం కర్ణాటకలో నిర్వహించిన రోడ్ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముందే మెుదలైంది. ఈ సందడిని బాలకృష్ణ.. వీరసింహారెడ్డితో మెుదలెడితే.. మెగాస్టార్ పూనకాలు లోడింగ్ వాల్తేరు వీరయ్యతో కంటిన్యూ చేస్తున్నారు. కె. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల వద్ద మాస్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ […]
ఇరుకు సందులు, కిక్కిరిసి ఉండే ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంత తీవ్ర నష్టం వాటిల్లుతుందో కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇరుకైన ప్రదేశాల్లో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం కారణంగా ఏపీలో రెండు వేర్వురు ఘటనల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కందుకూరు, గుంటూరు సభల్లో విషాదాల తర్వాత.. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ.. […]
అంబులెన్స్ వెళ్తుంది అంటేనే.. ఎవరో ప్రమాదంలో ఉన్నారని అర్థం. రోడ్డు మీద ఎంతటి ప్రముఖులు వెళ్తున్నా సరే.. అంబులెన్స్కి దారి వదలాల్సిందే. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ ఎవరికో ఏమో అయితే మాకేంటి.. మేం ముందు మా గమ్యస్థానానికి చేరామా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ కొన్ని సార్లు దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఏపీలో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు.. అనంతపురం జిల్లా […]
Preview in new tab ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. సంవత్సరానికి పైగా జరుగుతోన్న ఈ నిరసనల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు రైతులు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించారు. రైతుల నిరసనను పోలీసులు […]