ఇటీవల కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిఫథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిపోయింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో పోలీసులు హెచ్చిరించినప్పటికీ ఆందోళన కారులు వినకపోవడంతో ఫైరింగ్ జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో దామెర రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు ఇలా చనిపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. అతని కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేసి రూ.25 లక్షల […]