తెలుగు యాంకర్ వర్షిణిపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. జట్టు ఓటములకు యాంకర్ వర్షిణియే కారణమని ఆరోపిస్తున్నారు. రాబోవు మ్యాచులకు హాజరు కావొద్దని హెచ్చరిస్తున్నారు. అలా కాదని మరోసారి స్టేడియంలో కనిపిస్తే నీ అంతు చూస్తామంటూ ధమ్కీ ఇస్తున్నారు.
సన్రైజర్స్ యజమాని కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 100W బల్బులా ధగధగ మెరిసిపోయింది. ఆ దృశ్యాలను తిలకించాలనుకుంటే కింద చూసేయండి..
అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీన జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ చేసింది BCCI. అందులో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియం కూడా చోటు దక్కించుకుంది.
రేపు ఉప్పల్ వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుకు అంతా సిద్ధమైంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవ్ టీజర్ల భరతం పట్టడం మొదలు.. బీటింగ్ రాయుళ్ల పసిగట్టడం వరకు అన్ని ఏర్పాట్లు చేశారు. కావున ముందుగా ఈ విషయాలు తెలుసుకొని మ్యాచుకు బయలుదేరండి.
ఇండియా-న్యూజిల్యాండ్ పోరుకు సమయం ఆసన్నమైంది. జనవరి 18న ఉప్పల్ వేదికగా ఇరు జట్లు అమీ- తుమీ తేల్చుకోనున్నాయి. స్వదేశంలో శ్రీలంకపై టీ20, వన్డేల సిరీస్ నెగ్గి టీమిండియా జోరు మీదుండగా.. పాక్ గడ్డపై 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచి కివీస్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే.. కేన్ విలియంసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం కివీస్ కు లోటే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న కివీస్ […]
జనవరి 18న ఉప్పల్ వేదికగా ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తరువాత వన్డే మ్యాచ్ జరుగుతుండడంతో అభిమానులు పోటెత్తనున్నారు. ఇప్పటికే.. ఈ మ్యాచుకు సంబంధించి టిక్కెట్లు దాదాపు అమ్ముడయ్యాయి. అయితే.. ఈ మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ వెల్లడించారు. 2500 మంది పోలీసులతో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతి ఉంటుందన్న సీపీ, […]
ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసందే. ఇప్పటికే.. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ జనవరి 15తో ముగియనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1వరకు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్ జనవరి […]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగరం వచ్చే 30 ఏళ్లలో మరిన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో అన్నారు. దీనికి అనుగుణంగా అన్ని వసతులతో పాటు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రపంచంలో క్రికెట్ ని అభిమానించేవారు మరింతగా పెరిగిపోతున్నారు. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం తరహాలో అన్ని వసతులు.. అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో […]
India vs Australia 3rd T20: హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. అష్టకష్టాలు పడి మ్యాచ్ టికెట్లు దక్కించుకున్న వారికి స్టేడియంలో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. మ్యాచ్కు కేవలం ఘనత సమయమే మిగిలి ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో హెచ్సీఏ ఘోరంగా విఫలమైంది. స్టేడియం లోపల ఎటు చూసినా విరిగిపోయిన ఛైర్లు, దుమ్ము పట్టిన కుర్చీలే కనిపిస్తున్నాయి. ఒకవేళ బాగున్నా, వాటిపై పావురాల రెట్టలు దర్శనమిస్తున్నాయి. ఉప్పల్ […]
దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్, రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుండటంతో టికెట్లకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడవ టీ20 మ్యాచ్ ఆన్ లైన్ టికెట్లు ఇప్పటికే అన్నీ అమ్ముడయిపోయాయి. గురువారం రాత్రి 8 గంటలకు పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ యాప్లో ఈ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంచగా.. క్షణాల్లో 39 వేల టికెట్లు అమ్ముడయిపోయాయి. మరోవైపు.. ఆఫ్ లైన్ టికెట్ల కోసం క్రికెట్ […]