విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందజేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ తో కూడిన ట్యాబ్ లను అందజేశారు.
సొమవారం రాత్రి సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మూడవపల్లిలో శాలినీ అనే యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తండ్రి ముందే ఆ యువకులు కూతురుని కిడ్నాప్ చేశారు. కూతురుని రక్షించేందుకు తండ్రి అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ తండ్రిపై ఆ యువకులు దాడి చేసి మరీ ఆ యువతిని కారులో తీసుకెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటనపై శాలినీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో […]
వాళ్లిద్దరూ అక్కా తమ్ముడు. పండగ పూట తోటి స్నేహితులు కొత్త బట్టలు తెచ్చుకుని ముఖం నిండా చిరునవ్వుతో సంతోషంతో మురిసిపోతుంటే.., ఈ అక్కా తమ్ముడు మాత్రం.. తల్లిదండ్రలు లేని అనాథలై గుండెల నిండా మోయలేని భారాన్ని మోస్తూ రాత్రి, పగలు కన్నీళ్లతో సహవాసం చేస్తూ అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దండ్రపల్లి. ఇదే గ్రామంలో ఎడెల్లి మల్లేశం, సత్యా దంపతులు. వీరికి చాలా ఏళ్ల […]
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు కోపంతో ఊగిపోయి చివరికి కొట్టుకునే స్థాయికి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా చికెన్ మంచిది ఇవ్వలేదని కొందరు వ్యక్తులు ఏకంగా ఓనర్ పైనే దాడి చేశాడు. ఈ దాడిలో 10 మంది గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఇది కూడా చదవండి: చపాతీ ఎక్కువ తిన్నందుకు […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమేనా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ గా వస్తోంది. దాంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. తాజాగా తెలంగాణలో లౌక్ డౌన్ పరంపర మొదలైంది. సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఒమిక్రాన్ కేసు నమోదైన గూడెం గ్రామంలో లాక్డౌన్ విధించారు. వివరాల్లోకి వెళితే.. […]
రాజన్న సిరిసిల్ల- మనిషికి ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేం. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లు హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్లిపోతారు. ఇదిగో సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి హఠాత్పరిణామమే జరిగింది. అసలే కల్లు గీతా కార్మికులు అత్యంత ప్రమాదమైన వృత్తిలో ఉంటారు. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్టుంటారు గీత కార్మికులు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ కల్లు గీత కార్మికుడు రోజు […]
రాజన్న సిరిసిల్ల- బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈపాటే వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ జానపద పాట బాగా పాపులర్ అయ్యింది. మొన్న మంచిర్యాల జిల్లాలో పెళ్లి కూతురు సాయిశ్రేయ చేసిన డ్యాన్స్కు అందరూ ఫిదా అవ్వడంతో పాటు బుట్టెల్ పాట మరింత వైరల్ అయ్యింది. బుల్లెట్ బండి సాంగ్ మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. ఒక్క యూట్యూబ్ లోనే ఈ పాటకు పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ […]