కొందరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబం మొత్తం క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనే చిన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. దేనికైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఆప్షన్ కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా ఆలోచన లేకుండా ఓ యువతి ప్రేమించిన వ్యక్తిని హత్య చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంది.
ప్రేమ వ్యవహారం ఇద్దరు విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది. తోటి విదేయర్థిపై మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
గన్నవరం ఎపిసోడ్లో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఎట్టకేలకు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనపై పోలీసు స్టేషన్లో దాడి జరిగిందని తెలిపారు.
తమ బిడ్డలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి.. పెళ్లి చేసుకుని పిల్లల పాపలతో హాయిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలానే రేయింబవళ్లు కష్టపడి పనిచేసి వారిని చదివిస్తుంటారు. మరికొందరు తల్లిదండ్రులు పిల్లల బాగా చదివించడం కోసం దుబాయ్ సైతం వెళ్తుంటారు. అయితే చాలా మంది పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కష్టాలను అర్ధం చేసుకుని.. కష్టపడి చదివి ఉన్నత స్థితికి ఎదుగుతుంటారు. అయితే మరికొంత మంది అలా మంచి స్థాయికి ఎదుగుతున్న క్రమంలో విధి […]
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒవర్ లోడుతో వెళ్తున్న వాహనాలు బోల్తా పడుతున్నాయి. ఈక్రమంలో అందులోని వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి..ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అంతేకాక సమీపంలో ఉండే ప్రజలు అక్కడి చేరుకుని వాటిని తీసుకుని వెళ్తుంటారు. ఉల్లిగడ్డ, నూనె ప్యాకెట్ల, టమటాల.. ఇలా అనేక రకాల సరకులతో వెళ్లే వాహనాలు బోల్తాపడిన సమయంలో.. వాటి కోసం జనం ఎగపడుతుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. చేపల […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లో రెండు శక్తివంతమైన రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు వారసులు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా, పరిటాల రవి వారసులు.. రాధా, శ్రీరామ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో […]
అది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం. ఇక్కడే రాజు, శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొంత కాలం కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇక నాలుగు నెలల కిందటే ఈ దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. పుట్టిన బిడ్డతో సంతోషంగా ఉండాల్సిన ఈ దంపతుల మధ్య మనస్సర్ధలు, కలతలు చెలరేగాయి. దీంతో ఆ దంపతులకు ఏం చేయాలో అర్థం కాలేదు. తరచు గొడవలు […]
అతడు ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్.. గ్యాంగ్ స్టర్.. షార్ప్ షూటర్.. అతడు ఏదైన సూపారీ పుచ్చుకుంటే ఇక అంతే సంగతులు. వాడి కథ ముగిసినట్టే. ఈక్రమంలోనే అతడిలో మార్పు వచ్చింది. సడన్ గా అందరికి యోగా నేర్పిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఇదేదో సినిమా స్టోరీలా ఉందేంటి అనుకుంటున్నారా? సినిమా కథలా ఉండటం నిజమే కానీ ఇది నిజంగా నిజం. ఉత్తరాఖండ్ లో మెుదలైన అతడి ప్రస్థానం ఢిల్లీ మీదుగా తూర్పుగోదావరిలోని రాజమహేంద్రవరం దగ్గర వరకు సాగింది. […]
మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. స్థానికంగా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు హర్షకుమార్ తనయుడిపై కేసు నమోదైందనే వార్తలు కలకలం రేపాయి. ఓ యువతిని వేధించాడనే ఆరోపణలతో శ్రీరాజ్ పై కేసు నమోదు అయ్యింది. రాజమండ్రిలోని ఓ హోటల్ వద్ద యువతిని ముద్దు పెట్టుకోబోయాడంటూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. యువతిని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించినందుకు శ్రీరాజ్ పై ఐపీసీ 509, […]
ఆమె పేరు రొడ్డా భవాని. రాజమహేంద్రవారిని చెందిన ఈ వివాహిత కోనసీమ జిల్లా చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తస్తోంది. అయితే భవాని పదేళ్ల కిందట వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంత కాలానికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో పిల్లా పాపలతో వీరి కాపురం సంతోషంగానే సాగింది. భవాని తన ఉద్యోగంలో కూడా మంచి పేరును సంపాదిస్తూ అధికారుల దృష్టిని సైతం ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే భవాని మూడు నెలల కిందట నిర్వహించాల్సిన పంచాయతీ […]