ఈ మద్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెల ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే పలు చోట్లు రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
పోలీసులు చట్టాన్ని కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరిస్తుంటారు.. దాంతో పోలీసులు అంటే ఎవరైనా భయపడుతుంటారు. పోలీసుల్లో కూడా గొప్ప మనసు చాటుకొని ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వారు ఉన్నారు.
దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్స్ ను, గూడ్స్ ట్రైన్స్ ను నడుపుతూ ఇండియన్ రైల్వై రవాణా వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రైల్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు చోటు చేసుకునే రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్లో ఆందోళనకు గురిచేస్తుంది. రైలు పట్టాలు తప్పడం, అగ్ని ప్రమాదాలకు గురికావడం వంటి ప్రమాదాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురయ్యింది.
ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపకం ఉంటుంది. కొందరికి పాటలు పాడడం, ఆటలు ఆడడం, డ్యాన్సులు చేయడం, ఆక్టింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని వారి వారి ప్రతిభను సోషల్ మీడియ ద్వారా వ్యక్తపరుస్తుంటారు. అయితే కొందరు రీల్స్ చేయడం కోసం పబ్లిక్ ప్లేసులు. ప్రైవేట్ ప్లేసులు అని చూడకుండా ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తుంటారు. కొన్ని సార్లు ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
రైలు, బస్సు ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అవి ఎక్కే, దిగే సమయాల్లో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. గతంలో శశికళ అనే విద్యార్థిని ఫ్లాట్ ఫామ్ - రైలుకి మధ్య ఇరుక్కున్న సంగతి విదితమే. సుమారు రెండుగంటల పాటు నరకయాతన అనుభవించింది. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది.
ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పుడు..టికెట్ తీసుకుని మన రైలు ఏ ఫ్లాట్ ఫాంపై ఉందా అని టీవి వంక చూస్తాం. దానిలో ఏం టైంకి మన ట్రైన్ వస్తుందని చూస్తాం. ఆ ఫ్లాట్ ఫాంకి వెళ్లాక కూడా రైలు రాకపోతే.. అక్కడే ఉన్న టీవీ తెరపైనా కనిపిస్తున్న యాడ్సో, సినిమా ప్రమోషన్ చూస్తాం. అయితే పాట్నా రైల్వే స్టేషన్ లో మాత్రం అశ్లీల దృశ్యాలు దర్శనమిచ్చాయి.