నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ని న్యాయమూర్తి చదివి వినిపించారు. రఘురామరాజు కాలిపై గాయాలు ఉన్న మాట వాస్తవం. ఆయన ఎడమ కాలి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యి ఉంది. అలాగే.. కాలిపై ఉన్న అన్నీ ఎంకచ్ఛలు కూడా గాయాలు కాదు. రఘురా కృష్ణరాజు చాలా సంవత్సరాలుగా ఎడిమా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆ […]
రఘురామకు పూర్తైన వైద్య పరీక్షలు సీల్డ్ కవర్ లో వైద్య పరీక్షల ఫలితాలు ఈనెల 21న సుప్రీం కోర్టుకు నివేధిక సికింద్రాబాద్- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నర్సాపురం ఎంపీ రఘురామక్ళష్ణరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఆయనను గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు […]
న్యూ ఢిల్లీ- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రఘురామ కృష్ణరాజుకు జరిపే వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి పూర్తి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో […]