ప్రజా రక్షణ కోసం పని చేసే పోలీసు వ్యవస్థపై జోకులు వేయడం, వారిని విలన్స్గా చిత్రీకరించడం ఎక్కువ అయ్యింది. ఈ సినిమాల ప్రభావానికి తోడు, ఒకరిద్దరూ పోలీసులు చేసే తప్పులు.. సామాన్యులను వారికి దూరం చేస్తుంటాయి. పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం మర్చిపోకముందే.. పదవ తరగతి ఎగ్జామ్ పేపర్లు వరుసగా లీక్ కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లాలో తాండూర్ తెలుగు పేపర్ లీక్ కాగా.. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మందుబాబులకు ఇది నిజంగా చేదు వార్తే. ఈ ఏడాది క్యాలెండర్ లోని ఒకరోజుని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ రోజు మందుకు దూరంగా ఉండాలి. తప్పదు మరి. ఎందుకంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించింది. యువతి కోసం మిత్రుడిని అతి కిరాతకంగా, రాక్షసంగా హత్య చేశాడు. అతడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే పోలీసుల రిమాండులో హరిహర కృష్ణ కొన్ని విస్తుపోయే సమాధానాలు చెప్పాడట.
పేకాట ఆడుతూ పట్టుబడుతున్న సంఘటనలు ఎప్పుడు జరిగేవే. కాకుంటే, ఈసారి పట్టుబడ్డ నాయకులు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన కీలక నేతలు. నలుగురు కలిసినపుడు మందు, విందు, పేకాట కామన్. అలా వీరందరూ ఒకచోట కలవడంతో కాసేపు సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ, వారి ఆనందానికి పోలీసులు, మీడియా అడ్డుపడ్డారు. పేకాట ముక్కలు చేతుల్లో ఉండగానే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, డిప్యూటీ మేయర్ సహ 6 కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లి పరిధిలో […]
గత కొంత కాలంగా నగరంలో గన్ కల్చర్ పెరిగిపోతుంది. గన్ పేల్చాలన్న సరదా తో అక్రమంగా తుపాకులు కొనుగోలుచేసి ఇళ్లల్లో దాచుకుంటున్నారు. మరికొంత మంది గొప్ప కోసం తుపాకీని బయటికి తీసి కాల్పులు జరుపుతున్నారు. దాంతో, జనం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్ శివారులో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రాచకొండ మీర్ఖంపేట గెస్ట్హౌస్లో పరిధిలో టీఆర్ఎస్ వీ నాయకులు విఘ్నేశ్వర్రెడ్డి, విక్రమ్ గన్తో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా […]
తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన జూనియర్ లైన్మెన్ పరీక్ష పత్రం లీక్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రశ్నపత్రం లీక్ కు విద్యుత్ శాఖ ఉద్యోగులే కారణం అంటూ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. అడ్వాన్స్ కింద ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు వెల్లడించారు. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి జులై 17న […]
దేశంలో ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వారికి అందిన సమాచారంతో వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ల కోసం ఈ గ్యాంగ్ ప్రత్యేక యాప్ తయారు చేసి ఈ దందా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పట్టుబడ్డ ఐదుగురిలో ప్రధాన నిందితుడు దేవినేని చక్రవర్తి అని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. […]
దొంగతనం చేద్దామనే ఆలోచనకే సగం భయపడతారు. కానీ.. నాకు అలాంటిదేమి అనిపించదు అంటున్నాడు మన కథలో ఓ దొంగ. పేరు రాజు. పోలీసులు ఎంతో కాలంగా వెతుకుతున్న గజదొంగ ఇతగాడు. పోనీ ఎక్కడ దాక్కుంటాడో అనుకుంటే పొరపాటే. ఉండేది ఫుట్ పాత్ పైనే. కానీ సొంతూర్లో మాత్రం అతడు సంపన్నుడు. స్వగ్రామంలో మూడంతస్తుల మేడ కట్టాడట. ఇక, విచారణలో రాజు వర్కింగ్ స్టయిల్ విని పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. తాజాగా, రాచకొండ పోలీసులు ఘరానా దొంగను […]
ఈ మధ్యకాలంలో చాలా మందికి అవయవదానంపై అవగాహన ఏర్పడింది. అందుకే చాలా మంది తమ లేదా తమ కుటుంబ సభ్యుల అవయవాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాను చనిపోతూ.. ఇంకొంతమందికి ప్రాణం పోయాలనుకున్నాడు. ఆ వ్యక్తి త్యాగాన్ని వృద్ధా కానివ్వకుండా కష్ట పడ్డారు రాచకొండ పోలీసులు. గుండె, ఊపిరితిత్తులను ఎల్.బి నగర్ లోని కామినేని హాస్పిటల్ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్ కి కేవలం 16 […]