పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. బండి సంజయ్ చేసిన తప్పేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజశేఖర్ కోసం ఆయన భార్య సుచరిత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి పిటిషన్ లో ఏం పేర్కొన్నారు? హైకోర్టు ఏమన్నది?
టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్ కు తెలియకుండా రేణుక చాలా కథ నడిపినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అభ్యర్థులను ఇంటికి రప్పించుకుని మరీ వారిని.. ?
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా.. మరో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడు మరో వ్యక్తి అరెస్టు అయ్యారు. ఈ ఘటనలో పలు ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.
ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. గౌరవమైన వృత్తిలో ఉంటూ కూడా కొంత మంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ఇటీవల ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కేటుగాళ్ళు. పేపర్ లీకేజ్ కేసుల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉంటున్నారు.
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి.
ఈ నెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిస్ పేపర్ లీకేజ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక వెంటనే స్పందించిన టీఎస్పీఎస్సీ అధికారులు రానున్న రోజుల్లో జరగనున్న పలు పరీక్షలను వాయిదా వేశారు. అయితే ఈ అంశంలో తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఇది హ్యాకింగ్ కాదని, హనీట్రాప్ అని తెలుస్తోంది.
తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన జూనియర్ లైన్మెన్ పరీక్ష పత్రం లీక్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రశ్నపత్రం లీక్ కు విద్యుత్ శాఖ ఉద్యోగులే కారణం అంటూ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. అడ్వాన్స్ కింద ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు వెల్లడించారు. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి జులై 17న […]
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం విధితమే. ఈ లీకేజ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్న వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ లో పదో తరగతి ప్రశ్నా పత్రం […]