ప్రేమ అనేది ఎవరి మధ్య ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. అయితే ఇలా పుట్టిన ప్రేమల్లో కొన్ని మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒడిశాలో కలెక్టర్ల వివాహలు చర్చనీయంశంగా మారాయి.
ప్రతి ఒక్కరు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఏవేవో సాధించాలని, సమాజంలో తమకంటూ గుర్తింపు సంపాదించుకోవాలని ఎన్నో కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేస్తుంటారు. ఇక వారి లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో విధి వారిపై పగపడుతుంది. అనుకోకుండా జరిగే ఘటనలతో వారి జీవితాలు తిరగపడిపోతాయి. అలానే కొందరి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు యువత.. పెళ్లి వేడుకలో ఈవెంట్ చేసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. […]
పొద్దున్నే వేడివేడిగా పూరీ.. సాయంత్రం కారం కారంగా మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటే వచ్చే మజానే వేరు. అనుభవించాల్సిందే కానీ.. ఆ అనుభూతిని వర్ణించలేం. బయట టిఫిన్ చేయాల్సి వస్తే.. చాలా మంది పూరీకే ఓటేస్తారు. పైగా ఇది ఖరీదైన టిఫిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక మిరపకాయ బజ్జీల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరతాయి. ఈ వార్త చదువుతుండగానే.. మీకు ఓ సారి మిర్చి తినాలనిపిస్తే.. కాస్త ఆగండి. […]
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడి చేతికి చిక్కిన ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పక్కింట్లో ఉండే వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరిలో చోటుచేసుకుంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి. వివరాల్లోకి వెళితే.. పూరికి చెందిన మహేశ్ అనే వ్యక్తి డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. బాధిత బాలిక ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. అప్పటివరకు చాలా […]
ఫిల్మ్ డెస్క్- సినిమా తారలు, డైరెక్టర్లకు సహజంగానే అభిమానులు ఉంటారు. ఇంకాస్త ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కు జనంలో బాగా క్రేజ్ ఉంటుంది. అనుకోకుండా సినిమా వాళ్లను చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఇదిగో ముంబయిలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మీలను చూసిన ఓ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ నిర్మాత కరణ్ జోహర్తో కలిసి […]
జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు (చతురార్దమూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై గుండిచా మందిరానికి చేరుకో నున్నారు. రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర […]